నిరతాన్న దానము - సేవ - ప్రేమ - జీర్ణాలయోద్ధరణలను అకుంఠిత తపస్సుగా తాను ఆచరిస్తూ మనందరినీ ఆ మార్గంలో పయనింపజేస్తూ ధర్మ రక్షణకై అవతరించి వ్యక్తిగత కష్టనష్టాలకు అతీతమైన జీవన యాత్ర సాగించి కుల, మత, జాతి భేదం లేకుండా...
డిల్లీ సమీపంలోని సింగు సరిహద్దు వద్ద కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) మౌనం వీడింది. ప్రభుత్వ, ప్రైవేటు మండీలలో కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కు భరోసా ఇవ్వడానికి...
సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన...
బదురుద్దీన్ అజ్మల్ యాజమాన్యంలోని అజ్మల్ ఫౌండేషన్ తన విద్యా కార్యక్రమాల కోసం అందుకున్న విదేశీ నిధులను AIUDF యొక్క ‘రాజకీయ కార్యకలాపాలకు’ మళ్లించిందని న్యాయ హక్కుల అబ్జర్వేటరీ (Legal Rights Observatory (LRO)) ఆరోపించింది. అజ్మల్ ఫౌండేషన్ కు రూ .69.55...
టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో దాని వల్ల తలెత్తే దుష్ప్రభావాలను అడ్డుకోవాలని మన దేశం నిర్ణయించింది. చైనా ప్రాజెక్టు వల్ల మన భూభాగంలో ఆకస్మిక వరదలతో పాటు నీటి ఎద్దడి ఏర్పడే...
తూర్పు లద్దాఖ్లో కయ్యానికి కాలుదువ్వుతూ.. ప్రకృతినీ లెక్క చేయకుండా భారీగా సైన్యాన్ని తరలించిన చైనాకు ఇప్పుడు వణుకు మొదలైంది. ఎముకలు కొరికే శీతల వాతావరణాన్ని డ్రాగన్ సేన తట్టుకోలేకపోతోంది. సరిహద్దు శిబిరాల్లోని బలగాలను నిత్యం మారుస్తున్నట్లు (రొటేట్) వెల్లడైంది. భారత సైనికులు...
బాబా నానక్ గా గుర్తింపు పొందిన గురునానక్ ఈ దేశంలో ఉద్భవించిన మహోన్నత తత్వవేత్తలు, కవులు, సామాజిక సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన 1469 లాహోర్ దగ్గర రాయ్ భోయికి తల్వండీ (దీనినే ఇప్పుడు నాన్ కానా సాహిబ్ అని...
“మొదట మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం” – క్రైస్తవ మతం స్వీకరించిన గిరిజనులు తరచూ చెప్పే మాట ఇది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడుతుందా? ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని...
ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న...
ఆయన చిన్న వయసులోనే విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక మాహా యోగి.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని నినదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. స్త్రీలు కూడా యజ్ఞ మంత్రోపదేశాలకు అర్హులని గర్జించిన సిద్ధపురుషుడు.. కుల వివక్ష, దురాచారాలపై యుద్ధం ప్రకటించిన మన ఆంధ్రుడు “శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని”. కానీ...