పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ రెండవ భాగం ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు...
- ఒత్తిడిని తగ్గించడానికి మరియు వ్యక్తులలో సకారాత్మక ధోరణిని పెంచడానికి సహాయపడే ఆవును కౌగిలించుకోవడం లేదా " కాక్ నఫ్ల" అనే తాజా వెల్నెస్ పద్ధతికి కొత్తగా క్రేజ్ ఏర్పడింది. - నెదర్లాండ్స్లోని రీవర్లో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా...
లవ్-జిహాద్ వల్ల బాలికలు ఆత్మహత్యలు చేసుకోవడం, జిహాదీలు చేసిన, చేస్తున్న క్రూరమైన హత్యలు మరియు లవ్ జీహాద్ కు బలవుతున్న బాలికల దయనీయ దుస్థితిపై విహెచ్పి తన తీవ్ర ఆందోళన మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లవ్ జీహాద్ ను ఆపడానికి...
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూమొదటి భాగం : ప్ర; రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో అయోధ్య వివాదం ముగిసినట్లే. దీనితో శ్రీ రామచంద్రుని గురించిన చర్చ కూడా ముగిసిపోతుందా? జ. శ్రీ రామమందిర...
(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల...
కర్నూలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కి స్తంభ సమానుడిగా నిలిచిన కార్యకర్త శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం కర్నూలులో తుది శ్వాస విడిచి అనంతలోకాలకు పయనమయ్యారు. కీర్తి శేషులు శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం చిన్నవయస్సు నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త. నంద్యాల పట్టణంలో ఉన్నప్పుడు...
శ్రీ రామగోపాలన్ పుట్టిన తేదీ 19/09/1927, తండ్రి శ్రీ రామసామి, తల్లి శ్రీమతి చెల్లమ్మల్, స్వస్థలం సిర్కాజి. సిర్కాజీలోని లూథరన్ మిషన్ స్కూల్ నుండి రామగోపాలన్ గారి పాఠశాల జీవితం ప్రారంభమైంది. ఆయన బి.ఇ. చదవాలనుకున్నారు కానీ అందులో ప్రవేశం లభించలేదు....
Shri Boyi Bheemanna and Gurram Jashuva jayanthi celebrations were held in Vijayawada today. The event was organised by Samajika samrasta vaidika, Vijayawada division at post office centre Gandhinagar. While talking...
తిరుమల శ్రీనివాసుని క్షేత్రానికి ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది భక్తులు విచ్చేస్తారు. వారిని తిరుమల ట్రస్ట్ ఆహ్వానిస్తే రావటం లేదు. వారి విశ్వాసం ప్రకారం వస్తున్నారు. భగవంతుని సన్నిధికి మరెవరి ఆహ్వానం మేరకో రావటమంటేనే అదొక దౌర్భాగ్యం. " ఎవరి విశ్వాసం...
డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ మరణంతో జాతీయ రాజకీయ వినీలాకాశం నుంచి ఒక దేదీప్యమానమైన నక్షత్రం కనుమరుగయింది. రాజకీయ రంగానికి ఎంతో నష్టం వాటిల్లింది. తమ...