Articles

ArticlesNews

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిబా ఫులే

మహాత్మా జ్యోతిబా ఫూలే 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. 28నవంబర్ 1890లో తనువును చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై మరింత బిగుసుకుంది. అనంత లక్ష్మణ కన్హరే, వాసుదేవ బలవంత ఫడ్కే...
ArticlesNews

కేరళ : లవ్ జీహాద్ ను ప్రోత్సహించేలా సినిమా : షూటింగ్ ను అడ్డుకున్న హిందువులు

కేరళ పాలక్కాడ్ జిల్లా శ్రీ క్రిష్ణ పురం సమీపంలోగల కటంపాజిపురం సమీపంలో జరుగుతున్న "నీయం నాది" అనే మళయాళ సినిమా షూటింగ్ ను స్థానిక హిందువులు అడ్డుకున్న సంఘటన కేరళలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు కటంపాజిపురం వాయిలంకున్ను దేవాలయం వద్దకు...
ArticlesNews

స్త్రీలను వేదాలు చదవొద్దన్నదెవరు?

గార్గి, రోమష, ఘోషా, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుత్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవశ్వతి, యామి, పౌలమి, సూర్య, శ్వాస్తి, శిఖండిని, ఊర్వశి, సచి, దేవరాణి, ఇంద్రమాత, గోద, జుహు, మైత్రేయి. వీళ్ళంతా వేదాలలో ఉదహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను నేర్చుకొని...
ArticlesNews

అయోధ్య నిన్న – నేడు – రేపు

సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా...
ArticlesNews

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం...
ArticlesNews

దేశవ్యాప్తంగా భూసార సంరక్షణ ( భూ సుపోషణ్) ఉద్యమం

బంగరు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయ్. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే "భూ సుపోషణ" కార్యక్రమం ఏప్రిల్‌ 13...
1 299 300 301 302 303 342
Page 301 of 342