స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 8 ; తమ్మన్న దొర
రంపచోడవరం తూర్పు కనుమల్లో గోదావరి జిల్లాలో వుంది. బ్రిటిష్ వలస పాలకులు ఏజెన్సీ పరిపాలన అనే పేరుతో ఓ ప్రత్యేక పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి కారణం ఏజెన్సీ ప్రాంతంలో దొరికే అటవీ సంపదన ముఖ్యంగా చింతపండు, సీకాకాయ్, జిగురు, తేనె,...













