( అక్టోబరు 28 - సోదరి నివేదిత జయంతి ) ఇంగ్లాండ్లో స్వామి వివేకానందుడి ప్రసంగాలను విన్న ఓ యువతి తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలేసింది. ఆయన వెంట నడిచి పుణ్యభూమిపై అడుగిడింది. భారత్నే ఆత్మీయ దేశంగా తలచింది. విశాల...
శరద్ పూర్ణిమ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలోని పద్నాలుగో తిథి రెండవ రోజున జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న ఒక పండుగగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది....
( అక్టోబర్ - 26 జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవం ) మహారాజా గులాబ్ సింగ్ వంశస్థుడైన మహారాజా హరిసింగ్ 1925 నుంచి కాశ్మీర్కు పాలకుడయ్యాడు. డోగ్రా జాతికి చెందిన ఈ రాజు హరి సింగ్ హిందువే అయినా భారతదేశానికి స్వాతంత్ర్యం...
నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి శ్రీ శంకర మహదేవన్ జీ, వేదికపై ఉన్న మా. సర్ కార్యవాహ జీ, విదర్భ ప్రాంత మా. సంఘచాలక్, నాగపూర్ మా. సంఘచాలక్, నాగపూర్ మహానగర్ మా. సహ సంఘచాలక్, ఇతర అధికారులు, పురప్రముఖులు,...
।।ॐ।। Rashtriya Swayamsevak Sangh Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadashami Utsav 2023 (Tuesday, October 24, 2023) The chief guest of...
ప్రతి మనిషి తను చేసే పనికి ఉపయోగించే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. అది ఆ మనిషి ఆయుధం అని చెప్పవచ్చు. ఆయుధం సమర్థవంతంగా ఉంటే ఆ పనిలో సగం విజయం సాదించినట్టే. తనకు విజయాన్ని చేకూర్చినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయుధాలకు...
దేవాలయాల్లో ఆదివాసీలు పూజారులుగా ఉండటం అరుదు. కానీ తరతరాలుగా ఆదివాసీ తెగకు చెందిన యానాదులు పూజారులుగా ఉంటున్న ఆలయం ఒకటి తిరుపతి జిల్లాలో ఉంది. డక్కిలి మండలంలోని దేవుని వెల్లంపల్లిలో స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం ఉంది. దేవాదాయ ధర్మాదాయశాఖ అధీనంలో...
అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. ఆమె తపస్సుకుమెచ్చి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు....
దేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. మొత్తంగా పది రోజులు, తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం అందుకే వీటిని 'నవరాత్రులు, శరన్నవరాత్రులు' అని పిలుస్తాం. అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి...
దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఆర్గాన్ డోనర్గా నిలిచింది గుజరాత్ సూరత్కు చెందిన చిన్నారి. పుట్టుకతోనే బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజులు చిన్నారి అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. అవయవ దానం ప్రాముఖ్యాన్ని ప్రజలందరు గుర్తించాలని కోరారు కుటుంబసభ్యులు. తమ...