Articles

ArticlesNews

స్వయంసేవకులకు నిత్య స్ఫూర్తిప్రదాత రజ్జు భయ్యా

( జనవరి 29 - రజ్జూ భయ్యా జయంతి ) స్వయంసేవకులు రజ్జూ భయ్యా అని ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్ రాజేంద్ర సింహాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. ఆయన...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 5 ; వీర గున్నమ్మ

శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అయినప్పటికీ 329 మంది పురుషులు, 5గురు మహిళామూర్తులు “ స్వాతంత్రోద్యమంలో పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. వీరిలో "శశిమాను గున్నమ్మ” రైతు కుటుంబం నుండి వచ్చారు, మందసా వాసి, నిండు గర్బిణీ అయినప్పటికీ పోలీసులు కాల్చిచంపారు....
ArticlesNews

జనవరి 26 – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

– డా. శ్రీరంగ్ గోడ్బోలే మొదటి భాగం జనవరి 26 , మన అంటే భారతీయుల ‘ గణతంత్ర దినం’. 1950 నుండి, జనవరి 26న మనం ‘ గణతంత్ర దినోత్సవం ‘ జరుపుకుంటున్నాం. అయితే అంతకు మునుపు 1930 నుండే...
ArticlesNews

భారత రాజ్యాంగపు స్ఫూర్తితో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం

26 జనవరి సందేశం : నేడు 26 జనవరి.ఈ రోజు రిపబ్లిక్ దినోత్సవం.భారత రాజ్యాంగము 26 జనవరి 1950 న అమలులోకి వచ్చింది.సుమారు వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద విశాల దేశంగా భారత దేశంగా...
ArticlesNews

వనవాసీ వీరనారి రాణి గైడెన్లు

( జనవరి 26 - రాణి గైడెన్లు జయంతి ) భారత స్వాతంత్ర్య పోరాటంలో అఖండ భారతం నలు మూలల నుండి వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. స్త్రీ, పురుష, జాతి, మత బేధాలు లేకుండా జరిగిన ఈ పోరాటంలో ఈశాన్య...
ArticlesNews

‘‘సామాజిక ప్రజాస్వామ్యం మన జీవిన విధానం కావాలి’’

జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుందని డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. వందల సంవత్సరాల విదేశీ దురాక్రమణదారుల పాలన నుండి 1947 ఆగస్టు...
ArticlesNews

‘కర్తవ్య పథ్‌’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు?

భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 4 ; భయంకర వెంకటాచారి

అది 1933 సంవత్సరం, ఏప్రిల్ 15వ తేది కాకినాడ. అప్ను రేవులో పడవల చాటుగా ఒక ఎర్రని కాగితంలో చుట్టబడిన ఒక బంతివంటి పదార్థం కన్పించింది. అదేమిటో చెయ్యి తెలుసుకోవాలన్న ఆసక్తితో అక్కడి - పడవల వాళ్ళు దాన్ని తీసుకుని పరీక్షిస్తూ...
ArticlesNews

రామ్ లల్లా కోసం నెహ్రూనే ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్యెల్యే

వికాస్ పాఠక్ అయోధ్యలో వందల రామమందిరం కల నెరవేరేందుకు స్వతంత్రం వచ్చిన్నప్పటి నుండి ఎందరెందరో ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డారు. బలమైన ప్రభుత్వాలను, నేతలను ధిక్కరించి తమ `రామభక్తి’ని చాటుకున్నారు. దేశంలో తిరుగులేని నేతగా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ...
ArticlesNews

ఒకటే భారత్‌!

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సంస్థ అంటూ కాంగ్రెస్‌ను కీర్తించేవాళ్లు ఇకనైనా కళ్లు తెరవాలి. అసలు కాంగ్రెస్‌ పార్టీయే స్వాతంత్య్రం, స్వాతంత్య్ర పోరాటంతో వచ్చిన జాతీయ సమైక్యత, గాంధీజీ, నెహ్రూ వంటి పదాలకు నీళ్లు వదలడం కూడా ధర్మం. అప్పుడే ఆ పార్టీ...
1 253 254 255 256 257 342
Page 255 of 342