అయోధ్య హిందువుల విశ్వ రాజధాని
ప్రపంచంలో నాగరికత వెల్లివిరిసిన మొట్టమొదటి రాజ్యం అయోధ్య. సూర్యవంశ రాజులు రాజధానిగా చేసుకున్న ప్రాంతం అయోధ్య. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు అయోధ్యను లక్షల సంవత్సరాల క్రితమే నిర్మించాడు. ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు. ఆయన పేరున ఇక్ష్వాకుల వంశం వచ్చింది. ఆ...













