Articles

ArticlesNews

జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల

జీవితంలో మనం ఏర్పరచుకునే బంధాలన్నీ అవసరార్థమైనవే. స్నేహ బంధం వాటికి అతీతమైంది. ఏ స్వార్థమూ లేకుండా, సహజంగా ఏర్పడే గాఢానుబంధమది. అంతరాలు, అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చేయివేసి ఆప్యాయతల కలబోతతో కలిసి నడవగలిగే సయోధ్య స్నేహితుల సొంతం....
ArticlesNews

పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్‌లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్‌కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం ఇవ్వాలన్న ఆ కుటుంబం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. భారతదేశపు ఉదార స్వభావాన్ని అవకాశంగా...
ArticlesNews

మహిమాన్విత హనుమద్‌ క్షేత్రాలు

అనంతపురం జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురంలోని ఆలయాలు మహిమాన్విత హనుమద్‌ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఈ నెల 6 నుంచి...
ArticlesNews

సనాతన ధర్మం-విశిష్టత

మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గం వలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు...
ArticlesNews

చేతికి కాశీతాడు తీసెయ్, హలాల్ మాంసం తిను, పేరు మార్చుకో

ఇంగ్లండ్‌ పశ్చిమ లండన్‌ హోన్‌స్లో ప్రాంతంలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్‌ ముగ్గురు ముస్లిం విద్యార్ధులను నిన్న శుక్రవారం సస్పెండ్ చేసింది. కారణం, వారు తమ పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ళ హిందూ విద్యార్ధిని మతం మార్చడానికి ప్రయత్నించడమే. ముస్లిం పిల్లలు హిందూ మిత్రుణ్ణి బ్రెయిన్‌వాష్...
ArticlesNews

నవీన కవిత్వపు మానవతా పరిమళం ‘‘శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి’’

(ఆగష్టు 4 - జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ) సమాజం ఒక సమ్మున్నత దిశలో పురోభివృద్ధి చెందడానికి సాహిత్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. సమాజంలో వినూత్న కదలికలను...
ArticlesNews

మహాభారత యుద్ధానికి కారకులు ఎవరు?

కురుక్షేత్ర సంగ్రామానికి కారణం ఎవరు అనే ప్రశ్న ఎవర్ని అడిగినా సులభంగానే జవాబులు చెబుతారు దుర్యోధనుడు అని. ఎందుకంటే మొదటి నుంచి దుర్యోధనుడికి పాండవులమీద ద్వేషమే! పాండవులని అంతమొందించాలని దుర్యోధనుడు చేయని పని లేదు. విషం పెట్టించాడు. లక్క ఇంటిని తగలబెట్టిం...
ArticlesNews

వయనాడ్‌లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించిన భారత ఆర్మీ మేజర్ సీతా షెల్క్

నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్‌ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31 గంటల్లో తన బృందంతో కలిసి నిర్మించింది. ముండక్కయ్ దగ్గర కొండచరియలు విరిగిపడిన చోట...
ArticlesNews

తీర్థం ప్రాముఖ్యత ఏమిటి?

ఆలయానికి వెళ్లినప్పుడు తీర్థం తీసుకోవడం పరిపాటి. నీరే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకొంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. దానివల్ల శక్తి, పుష్టి సైతం కలుగుతాయన్నది పెద్దల మాట. ‘భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌...
ArticlesNews

మదరసాల్లో కుంభకోణం: ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్ధులు

మధ్యప్రదేశ్‌లోని భిండ్, మోరేనా జిల్లాల్లో ఆశ్చర్యకరమైన కుంభకోణం బైటపడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఆ రెండు జిల్లాల్లో మదరసాల సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే...
1 190 191 192 193 194 334
Page 192 of 334