(జూలై 31 - ఉధమ్ సింగ్ బలిదానం జరిగిన రోజు ) బ్రిటిష్ వారి నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ఎందరో విప్లవకారులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ యోధులలో పంజాబ్ నుండి చాలా మంది ధైర్యవంతులు కూడా ఉన్నారు....
సీతారామ లక్ష్మణులు నిర్జరాణ్యంలో చిత్రకూట పర్వతం చెంత ఆశ్రమం నిర్మించుకున్నారు. వనవాస సౌఖ్యాన్ని చవి జూస్తున్నారు. ఇక్కడ భరతుడు అయోధ్యకు వచ్చాడు. విషయాలు తెలుసుకున్నాడు. తల్లిని చివాట్లు పెట్టాడు. 'ఈ రాజ్యం నాది కాద న్నాడు'. 'రాముణ్ణి మళ్లీ తీసుకొని వచ్చి...
పెను తుపానులో, ఎదురుగాలిలో ఓడ నడిపే సరంగుకే అస్తిత్వ పోరాటం, దానిని నిలుపుకునే సామర్థ్యం జాజ్జ్వల్యమానంగా ఉంటాయి. వచ్చే సంవత్సరమే నూరో ఏటి మైలురాయి దగ్గరకు చేరుకునే మహోన్నత చారిత్రక సందర్భాన్ని దర్శించబోతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్ర ఇందుకు నిదర్శనం....
అదంతా లాంఛనమని ప్రపంచానికి తెలుసు. ఎన్ని సర్వేలు చేసినా వెలుగు చూసేది ఆ ఒక్క వాస్తవేమనని తెలుసు. అది తిరుగులేని చారిత్రక సత్యమేనని తెలుసు. భారతభూమిలోని వేలాది హిందూ దేవాలయాలు ముస్లిం దురాక్రమణదారుల మతోన్మాదంతో అపవిత్రమైనాయని, ధ్వంసమైపోయాయని చరిత్ర ఘోషిస్తున్న సంగతీ...
హిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" అని ఆనాడే చెప్పబడింది.స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ...
మౌనం నుంచే మాట పుట్టింది. మౌనమే అన్నింటికన్నా గొప్ప దీక్ష' అని భగవద్గీత చెస్తోంది. ఆ ఒక్క గీతను పట్టుకునే.. మౌనాన్ని ప్రాక్టీస్ చేశారు రమణమహర్షి, పవర్ ఆఫ్ సైలెన్స్'ని లోకానికి చూపించారు. 'అన్నింటికన్నా ఉత్తమమైన ప్రార్థన మౌనమే' అంటారు స్వామి...
58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. సంస్థ...
ఇద్దరు హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మారమని బ్యూటీ అండ్ మేకప్ ఇనిస్టిట్యూట్ లాక్మే అకాడెమీ మొరాదాబాద్ ఫ్రాంఛైజీకి డైరెక్టర్ అయిన రక్షంద ఖాన్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. ముస్లిం యువకులతో స్నేహం చేయాలని, ఆ తర్వాత ఇస్లాంలోకి రావాలని హిందూ అమ్మాయిలను...