( ఆగస్టు 2న - బళ్లారి రాఘవ జయంతి ) ఆంధ్ర నాటక రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలికిన నటులు, ప్రయోక్త, నాటక రచయిత బళ్లారి రాఘవగా ప్రసిద్ధికెక్కిన తాడిపత్రి రాఘవాచార్యులు జయంతి ఈరోజు. 1880 ఆగస్టు 2న అనంతపురం...
( ఆగస్టు 2 - ప్రఫుల్ల చంద్ర రే జయంతి ) భారతీయత ప్రధానకేంద్రంగా విద్యావిధానం ఉండాలి అన్నదే జాతీయ విద్యావిధానం ప్రధాన లక్ష్యం. భారతీయ విజ్ఞాన సంప్రదాయంలో వైదికకాలం నుంచి ఆధునిక వర్తమానకాలం వరకూ రసాయశాస్త్రం ప్రధానమైన శాఖగా ఉంటూవస్తోంది....
తెలుగునాట వీణ అంటే అంతా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వైపే చూస్తారు. అక్కడ తయారయ్యే వీణల ప్రత్యేకత అలాంటిది మరి. వీణ ధ్వని, స్పష్టత ఎక్కువగా ఉండేలా తీగలు నిర్మించడం వల్ల బొబ్బిలి వీణలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తంజావూరు...
( ఆగస్టు 02 - పింగళి వెంకయ్య జయంతి ) దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారందరినీ మువ్వన్నెల జెండా ఒక్క తాటి పైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక...
జ్ఞానవాపితో పాటు..మసీదులుగా మారిన ఆలయాలు దేశంలో ప్రతిచోటా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ముస్లిం దండయాత్రకు గురికాని ప్రదేశాలు కొన్ని మాత్రమే. కానీ వీటి గురించి పూర్తి సమాచారం బయటపడడం లేదు. చరిత్రకారులు కొందరు సెక్యులర్ ముసుగుతో వాస్తవాలు ఇవ్వడం లేదు. రగడకు...
శ్రావణ మాసం అంటే ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరం. అలాగే ఆ స్వామి భక్తులకు ఈనెల అంటే ఎంతో ఇష్టం. ఆయన గుళ్లు ప్రత్యేక అలంకరణకు నోచుకుంటాయి. ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన గండి...
కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 150 కి పైగా మృతదేహాలను కనుగొన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి సంఖ్య తెలియరాలేదు. వీరిని కనుగొనేందుకు జాగిలాల సాయం కూడా తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద...
వేదభూమి పుణ్యభూమి కర్మభూమి... వంటి ఉదాత్త విశేషణాలతో మనదేశాన్ని ప్రపంచం ప్రశంసిస్తుంది. వాటిలో అతిశయోక్తులు ఏమీ లేవు. ఈ ప్రశస్తికి మూలమైన అంశాలను పరిశీలిస్తే- భారతీయ ఆత్మకు చెందిన మౌలిక లక్షణాలు మనకు తెలుస్తాయి. అప్పుడే ఈ దేశం ప్రత్యేకత అర్ధం...
భోజ్శాలను 1909లో రక్షిత కట్టడంగా, 1951లో జాతీయ ప్రాధాన్యం కలిగిన పురావస్తు అవశేషమని ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఏఎస్ఐ సంరక్షణలో ఉంది. అంటే 1958లో తీసుకువచ్చిన చట్టం మేరకు ఏఎస్ఐ రక్షణ కిందకు వచ్చింది. కాబట్టి 1991 నాటి ప్రార్థనా స్థలాల...
నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్–జీఐ) లభించింది. కేంద్ర జౌళి శాఖ సిఫార్సుల మేరకు నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కుకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. ఫ్రాన్స్ వేదికగా పారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్కు హాజరయ్యే క్రీడాకారులకు బహూకరించేందుకు...