వేంగి చాళుక్య అని కూడా పేరొందిన తూర్పు చాళుక్య రాజవంశం, క్రీ.శ. 624-1189 వరకు దక్కన్ను ఎక్కువ కాలం పాలించిన రాజవంశం. ఇదే కాలం ప్రాకృత భాష, పూర్వ కాలాల లిపి నుంచి తెలుగు లిపి, కవిత్వం సహా సాహిత్యం, సంస్కృతి...
రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో పలు చోట్ల ఔషధ గుణాలున్న అరుదైన మేషువా ఫెరే చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ చెట్లను గిరిజనులు ఉప్ప, బంగారం చెట్లుగా పిలుస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బంగారం గరువు అనే చిన్న గ్రామంలో...
ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు, ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి, ప్రశాంతచిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి, దైవకృప కోసం గుడికి వెళ్తుంటాం. ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే వనానికి వెళ్లాలి- అన్నది పెద్దల మాట. ఇది అక్షరసత్యం కదూ! చుట్టూ చెట్లుంటే.....
1945, నవంబర్ 5వ తేదీన ఢిల్లీ గాలిలో ఒక కొత్త చరిత్ర పరిమళం వినిపిస్తోంది. ఎర్రకోట ప్రాకారం నుండి బ్రిటిష్ ప్రభుత్వం న్యాయం చేస్తున్నట్లు నాటకమాడుతోంది, కానీ బయట నిలబడిన భారతీయులందరూ ఆ బ్రిటిష్ పాలన అంతానికి తీర్పును అప్పటికే ఖరారు...
భారతీయ సమాజంలో నైతిక, సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం రూపొందించబడిన ఒక గొప్ప కార్యాచరణే పంచపరివర్తన్. ఈ మార్పులకు మూలస్తంభంగా మహిళా శక్తిని, ముఖ్యంగా సీతాదేవి వంటి ఆదర్శ మూర్తుల స్ఫూర్తిని మనం తీసుకోవచ్చు. సమాజానికి పునాది కుటుంబం. సీతాదేవి కష్టకాలంలో...
( మార్చి 23 - భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల బలిదానం ) భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల అమర త్యాగాలకు దేశం గర్విస్తోంది. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడానికి అసమాన పోరాటం చేసిన ఆ ముగ్గురు వీరులను నాటి వలస పాలకులు అన్యాయంగా...
భారత స్వాతంత్య్ర చరిత్రలో ‘తాత్కాలిక ప్రభుత్వం’ (Provisional Government) అనే ప్రస్తావన వచ్చినప్పుడు, చాలామందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ప్రభుత్వం’ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ నేతాజీ కంటే 13 ఏళ్ల ముందే, అంటే 1930లోనే, ఉమ్మడి...
వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో పక్షుల కిలకిలరావాలు వినిపించట్లేదు. తరచూ కనిపించే చిన్న చిన్న పక్షులు, కాకులు, పిచ్చుకలు సైతం కనుమరుగు అయిపోతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, అధిక ఉష్టోగ్రతల, రేడియేషన్ కారణంగా పక్షుల మనుగడ ఇబ్బంది అవుతోంది. ఈ క్రమంలో పిచ్చుకలను కాపాడేందుకు...
ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం, స్వరాజ్య బాధ్యతలను ఛత్రపతి శంభాజీ మహారాజ్ స్వీకరించిన సమయంలో సిద్ధీల నుండి ఆయనకు పెద్ద సవాలు ఎదురైంది. ఔరంగజేబు మద్దతుతో, జంజీరా పరిపాలనలోని సిద్ధీ కమాండర్ సిద్ధీ ఖాసిం.. నాగోథానే, పెన్ వంటి మరాఠా ప్రాంతాలలో దోపిడీలు, దహనకాండలు...