( జూన్ 25 - అత్యవసర పరిస్థితి ) స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు కొనసాగిన అత్యవసర పరిస్థితి ఒక చీకటి అధ్యాయంగా నిలిచింది. ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, భావ...
ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. భారత ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రవాణా మార్గాల విస్తరణ, పర్యాటక...
సోమేపల్లి సోమయ్యగారు తెలుగునాట 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్గా గ్రామగ్రామాన సంఘకార్యం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఒక్కొక్క స్వయంసేవక్ను గుర్తించి కార్యకర్తగా మలచిన తీరు అద్భుతం. సామాజిక కార్యకర్తకు కావలసిన గుణగణాలను మొదటగా తాను ఆచరిస్తూ కార్యకర్తలను తీర్చిదిద్దిన తీరు ఎప్పటికీ...
నారదుడు అనగానే.. మహతి వీణను ధరించి, నారాయణ నామస్మరణ చేసే రూపం కళ్లముందు కదలాడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ హరి నామాన్ని విడిచిపెట్టని భక్తశిఖామణి ఆ మహర్షి. ‘నారం దదాతి ఇతి నారదః’ అన్నారు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడని అర్థం. ఆయన బ్రహ్మదేవుని...
సనాతన ధర్మం అనగానే చాలామందికి ఆలయాలు, పూజలు, ఆచారాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ సనాతన ధర్మం కేవలం ఆరాధనా విధానం కాదు; అది జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ, ప్రకృతి అధ్యయనం, మానవ వికాసాన్ని సమన్వయం చేసిన సమగ్ర జీవన విధానం. ప్రపంచంలోని...
( జూన్ 23 - శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ) డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారత రాజకీయ చరిత్రలో జాతీయవాద భావజాలానికి పునాది వేసిన మహోన్నత నాయకుడు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయ సమైక్యత, సాంస్కృతిక జాతీయవాదం, ప్రజాస్వామ్య వ్యవస్థలో...
ల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20, 21 తేదీలలో అయ్యలూరు గ్రామ పరిధిలోని ఎస్వీఆర్ ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరోగ్య, యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ...
తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...
ఏ సంస్థలో లేని విధంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ‘‘ప్రచారక్’’ అనే ఓ పద్ధతి వుంది. అంటే పూర్ణ సమయం దేశం కోసం, సంఘ కార్య విస్తరణ కోసం పనిచేయడం. మొదట్లో ఈ పద్ధతి ఎక్కువగా వుండేది కాదు. కానీ.....
పూర్వం ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బయల్దేరేవారు. యాత్రలకు వెళ్లడం వల్ల నిత్య జీవితంలో ఉండే అలసట తగ్గి కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. ఎందరినో కలవడం,ఎన్నో చూడటం వల్ల వినోదం, విజ్ఞానం పెంపొందుతాయి. పుణ్యం, పురుషార్థం కూడా....