చారిత్రక శిల్పకళా సంపదకు చిహ్నాలు ఉండవల్లి గుహలు
పవిత్ర కృష్ణా తీరం ఎన్నో పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలకు నిలయం. రాచరికపు ఆనవాళ్లు ఆధ్యాత్మిక వైభవం ఈ ప్రాంతం సొంతం. వాటిలో ఇంద్రకీలాద్రి సమీపంలోని ఉండవల్లి గుహలది ప్రత్యేక స్థానం. అందులో వెలసిన అనంతపద్మనాభస్వామి ఆలయం అలనాటి శిల్పకళా వైభవానికి చిరస్మరణీయ...













