(ఆగస్టు 14 - విభజన ఘాతుకాల సంస్మరణ దినం ) బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15. దానికి ఒకరోజు ముందే తెల్లదొరతనం అఖండ భారతదేశం నుంచి మరో రెండు ముక్కలు...
ప్రపంచంలో అత్యధిక ఇంటెలిజెన్స్ కోషెంట్ (‘ఐక్యూ’) గల దేశాలో దక్షిణకొరియా, చైనా, జపాన్ నిలబడతాయని 2026లో జరిపిన సర్వే ఒకటి చెబుతోంది. ఇందుకు కారణం, ఈ దేశపు విద్యార్ధుల చదువు, సైన్సు, గణితంపై ఎక్కువ దృష్టి పెట్టడం, కఠినమైన విద్యా విధానం,...
భారతీయ ఋషి సంప్రదాయంలో విశ్వామిత్ర మహర్షికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయన జీవితం కేవలం ఒక మహర్షి జీవితకథ మాత్రమే కాదు; సంకల్పం, తపస్సు, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆత్మపరివర్తనకు నిలువెత్తు ఉదాహరణ. ఒకప్పుడు రాజుగా జీవించిన వ్యక్తి, తనలోని అహంకారాన్ని...
( ఆగష్టు 13 – గాదె చిన్నప రెడ్డి వర్ధంతి ) భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులకు రావలసిన గుర్తింపు రాలేదు. అయినా వారు దేశం...
డెబ్భై తొమ్మిదవ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్ ఎదుట ఇంకా ఎన్నో సవాళ్లు. ప్రత్యక్ష వలసవాదం నుంచి ముక్తమైనా మానసికంగా కాలేదన్న విషయాన్ని పౌరులు గుర్తిస్తున్న కాలమిది. గత జూలై 20న పార్లమెంటు ముట్టడి పేరిట జరిగిన పరిణామాలనేపథ్యంలో ఈ జాతి...
ఆర్ఎస్ఎస్ 100 – నాటక సమీక్ష ఇది ఒక నాటక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది ఒక యుగావిష్కరణ. ఇది మన స్వంత చరిత్రతో మనకు కలిగే ఒక అనుభవం. భోపాల్లో ప్రదర్శితమైన రెండున్నర గంటల నిడివి గల ఈ శక్తిమంతమైన...
భారతీయ ఋషి సంప్రదాయం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వాల్లో వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆయుర్వేదం, ధర్మశాస్త్రాలు ముఖ్యమైనవి. ఈ జ్ఞాన పరంపరను తరతరాలకు అందించిన మహర్షుల్లో భరద్వాజ మహర్షి ఒకరు. వేద మంత్రద్రష్టగా, మహాజ్ఞానిగా, తపస్విగా, విద్యా ప్రబోధకుడిగా భారతీయ...
( 1942 ఆగస్టు 12 - అమరవీరుల స్మారకంగా రణరంగ చౌక్ ఏర్పాటు ) బ్రిటిష్ పాలకులు స్థాపించిన కాంగ్రెస్ సంస్థ, వారే భారతదేశం వదిలిపెట్టి పోక తప్పదంటూ పిలుపునిచ్చిన సందర్భం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న ఏఐసీసీ...
( ఆగస్టు 12 - డా. విక్రమ్ సారాభాయ్ జయంతి ) భారతదేశపు గడ్డ మీద నుంచి ఒక రాకెట్ అంతరిక్షం దిశగా ప్రయాణం చేసిన ప్రతీసారీ గుర్తుకొచ్చే పేరు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. నక్షత్రవీధిలోకి మనను నడిపిన మహనీయుడిగా, అంతరిక్ష...
సనాతన ధర్మంలో గోవుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో గోవును కేవలం ఒక పశువుగా కాకుండా "గోమాత"గా గౌరవిస్తారు. తల్లి తన బిడ్డకు ప్రేమతో ఆహారం అందించినట్లే, గోవు కూడా మానవ సమాజానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని భావించి...