జగన్నాథ రథయాత్ర.. భక్తి, సమానత్వం, మోక్షమార్గానికి ప్రతీక
నిఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్తుకు నాథుడైన శ్రీ జగన్నాథ స్వామి ఏడాదిలో ఒకసారి ఆలయాన్ని వీడి భక్తుల మధ్యకు విచ్చేసే అపూర్వ మహోత్సవమే పూరి రథయాత్ర. ఆషాఢ శుద్ధ విదియనాడు జరిగే ఈ విశ్వవిఖ్యాత ఉత్సవంలో, ఆలయానికి చేరుకోలేని భక్తులకు...













