అయోధ్య తరహాలో మథుర-బృందావన్ రూపురేఖలను మార్చి అత్యంత రమణీయంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,051 కోట్ల ప్రణాళికను రూపొందిం. ఇందులో రూ....
వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని...
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ హోటల్లో హిందూ యువతితో ఉన్న ముస్లిం యువకుడిని శ్రీ రాజ్పుత్ కర్ణిసేన కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన అసలు పేరు దాచి,...
(సిఖ్ఖుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్సాహిబ్ను హర్మందిర్లో ప్రతిష్ఠించిన పర్వదినం) సాధుసంతుల భూమి అయిన భారతదేశం ప్రపంచానికి అద్భుతమైన, అనంతమైన సాహిత్యాన్ని అందించింది. ఆ క్రమంలోనిదే సిఖ్ఖుల పవిత్ర...
దేశ రాజధాని ఢిల్లీని 2025లో కుదిపేసిన ఎర్రకోట సమీపంలోని బాంబు పేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన విషయాలను వెల్లడించింది. ఆ దాడిలో ఎర్రకోట...