మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్ ఆలయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణలో భాగంగా ఆలయాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు...
అమెరికాలో వలసల నియంత్రణకు సంబంధించిన ప్రచారంలో భారతీయులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్న ఓ పోస్టర్ వివాదానికి దారితీసింది. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్ వేదికగా షేర్...
ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేత వ్యవహారం చర్చకు దారితీసింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న మసీదును కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తొలగించగా, ఈ చర్యను...
భువనేశ్వర్ : దేశ యువతరంలో తమ ఆకాంక్షలు, దృక్పథాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ప్రముఖ రచయిత రతన్ శార్దా అన్నారు. యువత క్రీడల్లో కేవలం పాల్గొనడానికే...