భారత్ మాకు అనివార్య భాగస్వామి. అలాగే అత్యున్నత భద్రతా భాగస్వామి కూడా. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. వాస్తవానికి ఇండో పసిఫిక్లో ప్రయత్నాలను సాగించడానికి భారత్ మాకు ఇప్పుడు అనివార్య భాగస్వామి.అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్లేట్లను ఉత్పత్తి సరఫరా గొలుసులో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. సుస్థిరమైన ఇంధన విషయాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు పెట్టుకున్న లక్ష్యానికి చేరువ అవ్వాలంటే ఇరు దేశాలకూ పరస్పర సహకారం అవసరం. గత ఐదు సంవత్సరాలలో ఆస్ట్రేలియా` భారత్ సంబంధాలలో వేగం పుంజుకుంది. మా దేశం ఇతర దేశాలతో నెరిపే అంతర్జాతీయ సంబంధాలలో అత్యంత వేగంగా అల్లుకున్న బంధమిది. ఇరు దేశాల బంధాలు బాగా బలపడటంతో సోలార్ ఎనర్జీ లాంటి రంగాలలో మరింత విస్తరించడానికి వీలైంది. రాబోయే మూడు సంవత్సరాలలో 10 మిలియన్ల సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయాలన్న భారత్ లక్ష్యం అద్భుతమైంది. ఇందుకు తాము కూడా సహకరిస్తాం.-ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్
82
You Might Also Like
ఆర్మీ ప్రత్యేక రైలుని పేల్చివేసే కుట్ర… ట్రాక్పై 10 డిటోనేటర్ల గుర్తింపు
దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్నట్టు అనుమానాలు కలిగించేలా వరుస ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలుగజేసే మరో పన్నాగం బయటపడింది. ఆర్మీ సిబ్బందితో వెళుతున్న...
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరం
16
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరమని టీటీడీ మాజీ మెంబరు సీతారామిరెడ్డి అన్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి నాట్యనీరాజనాలు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్...
అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం
(సెప్టెంబర్ 23 - అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం ) అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి...
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
50
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
47
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....
రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.
55
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్…...