భువనేశ్వర్ : దేశ యువతరంలో తమ ఆకాంక్షలు, దృక్పథాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ప్రముఖ రచయిత రతన్ శార్దా అన్నారు. యువత క్రీడల్లో కేవలం పాల్గొనడానికే...
పాకిస్థాన్ మరోసారి బలూచిస్తాన్లో కొనసాగుతున్న హింస, వేర్పాటువాద ఉద్యమాన్ని భారత్తో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ కొత్త నేరేటివ్ను తెరపైకి తీసుకొచ్చింది. బలూచ్ తిరుగుబాటు సంస్థలను...
పచ్చదనం పెంపు, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతే లక్ష్యంగా ‘వన్ ఎర్త్–వన్ లైఫ్’ సంస్థ చేపడుతున్న సీడ్బాల్స్ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో...
తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం...
శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన జమ్మూకశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ‘వందేమాతరం’ పూర్తి గేయం (ఆరు చరణాలు) ఆలపించడం, ఆ సమయంలో...
రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేందుకు వీలుగా మండపాల నిర్వాహకుల కోసం విద్యుత్, పోలీసు శాఖలు...