భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల తరువాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగివచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె అంతరిక్ష ప్రయాణాన్ని వర్ణిస్తూ బీహార్లోని...
తిరుమల కొండకి ఆనుకొని వున్న దేవలోక్, ముంతాజ్, ఎంఆర్కేఆర్ హోటల్స్ కి ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన...
బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్...
కర్నాటకలోని రామనగర జిల్లాను బెంగళూరు దక్షిణగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం షాక్ ఇచ్చింది. జిల్లా పేరు మార్చే ప్రస్తావనను తిరస్కరించింది. డీసీఎం డీకే...
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన నిధులను ధార్మిక అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల...