archiveVP VENKAIAH NAIDU

News

అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.

నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్...
News

పార్లమెంటు ప్రతిష్టను దిగాజారిస్తే చర్యలు తప్పవు – ప్రతిపక్ష సభ్యులకు వెంకయ్య ఘాటు హెచ్చరిక

రాజ్యసభలో నిరసన చేపడుతున్న కొందరు ఎంపీల తీరుపై ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చేలా వారి ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. ఈలలు వేస్తూ పెద్దల సభను మార్కెట్‌లా మారుద్దామా అని ఆవేదనతో ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే...
News

ఆనందయ్య మందు విషయమై ఉప రాష్ట్రపతి, సీఎంల ఆదేశాలు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర...
News

జలియన్ వాలాబాగ్ దురంతానికి నేటితో నూట రెండేళ్ళు

జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి నేటికి 102 ఏళ్ళు గడిచాయి. మొదట ఆ దురంతం వివరాలు తెలుసుకుందాం..... పంజాబ్ లోని అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన...
News

నాగరికత ఉన్న వాళ్ళెవరూ ఇతర దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టరు : మన దేశ వ్యవహారాలలో విదేశాల జోక్యంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మన దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి ఇతరదేశాల సలహాలు అవసరం లేదని, కశ్మీర్‌ భారత దేశంలోని భాగమని స్పష్టం చేశారు. శుక్రవారం జమ్మూలో జరిగిన...
News

అయోధ్య భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు, ప్రముఖులు వారి ఇంటివద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు వారి అధికారిక నివాసంలో రామునికి పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి ఉషా నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి...