archiveVishwa Hindu Parishad

News

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!

దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్....
News

మసీదులో పూజలు చేస్తాం: వీహెచ్‌పీ ప్రతిన

'శ్రీరంగ'లో టిప్పుసుల్తాన్ మసీదు నిర్మించాడని ఆరోపణ భారీగా పోలీసుల మోహరింపు శ్రీరంగపట్నం: కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో నగరంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకూ 144...
News

జ్ఞానవాపి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిరూపిస్తాం: విశ్వహిందూ పరిషత్ వెల్లడి

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ స్వాగతించారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటనే విషయాన్ని హిందువుల తరఫు నుంచి రుజువు చేస్తామని అన్నారు. ''సమస్య సంక్లిష్టమైనందున ఇందుకు...
News

జ్ఞాన్‌వాపిలో శివలింగం కనిపించడంపై వీహెచ్‌పీ సంతోషం

వార‌ణాసి: వారణాసిలోని జ్ఞాన్‌వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్న‌ట్టేన‌ని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్‌వాపి ఆలయంలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించడం పట్ల విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ వర్కింగ్‌...
News

యాదాద్రి పార్కింగ్‌ ఫీజులపై మండిపడ్డ వీహెచ్‌పీ

యాద‌గిరి: యాద‌గిరి గుట్ట‌ దేవాలయానికి వచ్చే వారి వాహనాలకు ఖరారు చేసిన పార్కింగ్‌ ఫీజుపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తీవ్రంగా మండిపడింది. హిందూ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం కేవలం తమ ఖజానా నింపే ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తుందనేందుకు ఈ...
News

మ‌సీదు మ‌ర‌మ్మ‌తు చేస్తుండ‌గా బ‌య‌ట‌ప‌డ్డ ఆల‌య ఆకృతి

మంగుళూరు: మంగళూరు ప్రాంతంలోని ఓ మసీదుకు సంబంధించిన మ‌ర‌మ్మ‌తు ప‌నులు జరుగుతూ ఉండగా హిందూ నిర్మాణ శైలికి సంబంధించిన పిల్లర్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. గురువారం మంగళూరు శివార్లలోని పురాతన మసీదు కింద హిందూ దేవాలయం లాంటి నిర్మాణ డిజైన్ కనుగొనబడింది. మంగళూరు శివార్లలోని...
News

షిల్లాంగ్‌లో ఘోరం!

కాళీ ఆలయం, విగ్రహం ధ్వంసం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఘోరం జ‌రిగిపోయింది. మవ్బా ప్రాంతంలోని కాళీ దేవాలయాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) షిల్లాంగ్‌లోని...
News

మ‌త‌మార్పిడితో దేశానికి ముప్పు!

శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి విశాఖ‌ప‌ట్నం: త్రిపుర రాష్ట్రం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి స్థానిక మ‌త్స్య‌కార గ్రామం జాలారిపేట‌ను గురువారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా...
News

భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి

వీహెచ్‌పీ డిమాండ్‌ న్యూఢిల్లీ: ‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఉండేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు పరిషత్‌ ప్రతినిధులు కార్యాచరణ సిద్ధం...
1 2
Page 2 of 2