archiveVISAKHA

News

రెండేళ్ళ తర్వాత ఘనంగా దీపావళి వేడుకలు

అమరావతి: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ...
News

AIDNTDC ఆధ్వర్యంలో విశాఖలో సంచార జాతుల మహాసభ

* సంచార జాతుల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకుల విజ్ఞప్తి విశాఖపట్నంలోని నాయుడు తోట, శ్రీ లక్ష్మి కళ్యాణ మండపంలో తేది 11-09-22 నాడు 70వ "విముక్తి దినోత్సవం" సందర్భంగా అఖిల భారత విముక్త సంచార...
News

ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో మొక్క‌లు నాటిన విద్యార్థులు

విశాఖ‌ప‌ట్నం: ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్‌(ఏబీవీపీ) కార్య‌క‌ర్త‌లు ప‌లువురు విద్యార్థినీవిద్యార్థుల‌తో వివిధ జాతుల‌కు చెందిన మొక్క‌లు నాటించారు. "వృక్షా మిత్రా అభియాన్" లో భాగంగా గురువారం విశాఖ‌ ఏబీవీపీ-ఎస్‌.ఎఫ్‌.డి(స్టూడెంట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్‌) శాఖ ఆధ్వ‌ర్యంలో ఎండాడ‌, తోట‌గ‌రువు, బీవీకే...
News

మ‌త‌మార్పిడితో దేశానికి ముప్పు!

శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి విశాఖ‌ప‌ట్నం: త్రిపుర రాష్ట్రం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి స్థానిక మ‌త్స్య‌కార గ్రామం జాలారిపేట‌ను గురువారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా...
ArticlesNews

విశాఖలో నిశ్శబ్దంగా ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్న ఆర్ ఎస్ ఎస్

విశాఖపట్నం నగర శివార్లలోని గుడిలోవలో నిన్నమొన్నటిదాకా కొన్నివేల మంది విధ్యార్ధులకు సంస్కారంతోకూడిన విద్యను అందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూలు, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది. అంతేనా, ఈ 100 పడకల కోవిడ్...