archive#violence

News

ప్రేమిస్తే ఎలా ముక్కలు చేస్తారు..? శ్రద్ధా హత్యపై స్మృతి ఇరానీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తెలిసినవారు, సన్నిహిత భాగస్వాముల వల్ల మహిళలపై జరిగే హింసను తప్పకుండా చర్చించాల్సి ఉందని ఆమె అన్నారు. ఓ చర్చావేదికలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం...
News

బ్రిటన్‌లో హిందువుల‌పై దాడిని ఖండించిన భారత్

లీసెస్టర్‌: లీసెస్టర్‌లో భారతీయ సమాజంపై జరిగిన హింసను బ్రింతోం లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు గురైన వారికి రక్షణ కల్పించాలని కోరింది. “లీసెస్టర్‌లో భారతీయ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన హింస, హిందూ...
News

విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసుల ఉక్కుపాదం! (వీడియో)

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో రెండు రోజుల కింద‌ట నిర‌స‌నల‌ పేరిట హింసను ప్రేరేపించేందుకు ప్ర‌య‌త్నించిన‌ విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుని, అశాంతిని సృష్టించిన సంగ‌తి...
News

మతం పేరుతో అశాంతి రేపేందుకు విదేశీ శక్తుల పన్నాగం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ న్యూఢిల్లీ: దేశంలో మతం పేరుతో కొందరు హింస, ఘర్షణను ప్రేరేపించాలని యత్నిస్తున్నారని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ అన్నారు. దేశం వెలుపల నుంచి కూడా కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన...
News

మహమ్మద్ ప్రవక్త బతికి ఉంటే ముస్లింల మతోన్మాదాన్ని చూసి బాధపడే వారు..

తోటివారితో ఎలా కలిసి జీవించాలో ముస్లింలు నేర్చుకోవాలి ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీ వ్యాఖ్యానించారు.''మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
News

బీర్‌భూమ్ ఘ‌ట‌న‌లో టీఎంసీ నేత అనరుల్ హొస్సేన్ అరెస్టు!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌, బీర్‌భూమ్ జిల్లా, బొగ్తుయ్ గ్రామంలోని రాంపూర్‌హట్ ప్రాంతంలో జరిగిన గ‌డ్డి ఇళ్ళు కాల్చివేత ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు గురువారం(మార్చి 24) అనరుల్ హొస్సేన్ అనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. రాంపూర్‌హ‌ట్ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది...