archiveVice President Venkaiah Naidu

News

ఉగ్ర దేశాలు మన ప్రగతిని చూసి ఓర్వలేక పోతున్నాయి

జాతీయకవి చక్రవర్తి దామరాజుపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమ‌రావ‌తి: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శం. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని వర్ధమాన దేశాలు మన అభివృద్ధిని చూసి...
News

భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జేఎన్‌యూ: భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంత మాత్రమూ చోటు లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమస్యలు, విరుద్ధ భావాలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవన విధానమని చెప్పారు. కొన్ని విధ్వంసకర శక్తులు భారత దేశంలో అశాంతి...
News

ఖతార్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అవమానం

ఆయనతో సమావేశం రద్దు చేసుకున్న డిప్యూటీ అమీర్ న్యూఢిల్లీ: యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్ళిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ ఇష్టపడలేదు. ఇద్దరి...
News

తాళపత్రాల రూపంలో గీతా శ్లోకాల రూపకల్పన

న్యూఢిల్లీ : తాళపత్రాల రూపంలో భగవద్గీత, వేమన, సుమతి శతకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి...
News

తగ్గిపోతున్న పాత్రికేయ విలువలు, ప్రమాణాలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: పాత్రికేయ విలువలు, ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, కొంతకాలంగా ఈ మార్పు చాలా స్పష్టంగా కనబడుతోందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలువలు మరింత దిగజారకుండా జాగ్రత్త వహిస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్లాల్సిన...
News

పార్లమెంట్ మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం ఇద్దాం

రాజకీయ పక్షాలకు వెంకయ్యనాయుడు పిలుపు న్యూఢిల్లీ: మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెప్పాలని సభ్యులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. పార్లమెంటు పనితీరుపై ఇటీవల సుప్రీంకోర్టు విమర్శలు...
News

రామాయణం… జాతికి ప్రేరణగా నిలిచిన గ్రంథం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భాగ్య‌న‌గ‌రం: హక్కుల కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని శ్రీరాముని జీవితం తెలియజేస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం, శ్రీరాముని జీవితాలను నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు....
News

సైన్యం వల్లే సురక్షితంగా భారత్

ఉప రాష్ట్రపతి వెల్లడి రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో...