archive#Vande Bharat Express

News

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా!

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాలతోనే పర్యటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్‌ కు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు...
News

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది. చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌...
News

దక్షిణాదిలోనూ వందే భారత్ రైలు సేవలు

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు  దక్షిణ భారతంలో అందుబాటులోకి రానున్నాయి. ఐదవ రైలును నవంబర్‌ 10వ తేదీన 483 కిలోమీటర్ల పొడవైన చెన్నై–బెంగళూరు, మైసూరు మార్గంలో ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అత్యాధునిక వసతులు, భద్రతా ఏర్పాట్లుండే వందే...
News

గంటకు 180 కి.మీ వేగంతో వందే భారత్ రైలు రికార్డు

* రానున్న మూడేళ్లలో 400 స్వదేశీ రైళ్ల తయారీ - ట్విట్టర్ లో రైల్వే శాఖ మంత్రి దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు అయిన వందేభారత్‌ దుమ్మురేపింది. తాజాగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ...
News

ఈ ఏడాది చివరికల్లా గతిశక్తి రవాణా రైళ్లు

* మరింత చౌక, సౌకర్యవంతం, వేగవంతం కానున్న సరకుల రవాణా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల తరహాలోనే సెమీ హైస్పీడ్ సరకు రవాణా రైళ్లు కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుండగా.. చెన్నైలోని...
News

దేశంలో అన్ని ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ప్రకటించారు. ఐసీఎఫ్‌లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్‌ ఎల్‌హెచ్‌బీ...