archiveUS

News

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షను ఖండించిన భారత్‌…. 13 దేశాలతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల

న్యూఢిల్లీ: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షను అమెరికా, మరో 12 దేశాలతో కలిసి భారత్‌ ఖండించింది. సోమవారం సమితి భద్రతా మండలి సమావేశం అనంతరం ఈ 14 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉత్తర కొరియా...
News

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను...
News

తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం!

న్యూఢిల్లీ: అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం.. తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది....
News

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు

ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన '12U2' గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు...
News

డాలర్ వద్దు రూపాయితోనే వ్యాపారం చేద్దాం… భారత్‌తో వర్తక, వాణిజ్యానికి అంగీకరించిన ఇరాక్

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్‌ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి. మూడు రోజుల పాటు భారత...
News

గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భార‌త్‌కు అమెరికా అభ్య‌ర్థ‌న

న్యూఢిల్లీ: భారత్ అన్నపూర్ణగా మరోసారి రుజువైంది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఆకలి కడుపులు మనల్ని ఆర్దిస్తున్నాయి. అవును నిజమే..! ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది. ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని...
News

అమెరికా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్!

మానవ హక్కుల ఉల్లంఘనంటూ నోరుపారేసుకుంటే సహించబోమని పరోక్ష హెచ్చరిక న్యూఢిల్లీ: భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత దేశ విధానాలపై...
News

అంతర్గత అంశాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సహించం

హిజాబ్ అంశం న్యాయ సమీక్షలో ఉంది విదేశాంగ అధికార ప్రతినిధి బాగ్చి ప్రకటన న్యూఢిల్లీ: భారత అంతర్గత అంశాల్లో బయటి దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు ఆమోదనీయం కాదంటూ ‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. విదేశాల్లో మత స్వేచ్ఛను...
News

అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్టు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్టు మోదీ...
News

భారత భాగస్వామ్యం కోసం అమెరికా నిరీక్ష‌ణ‌

న్యూఢిల్లీ: భారత్​తో భాగస్వామ్యం కోసం అమెరికా ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అమెరికా-ఇండియా బిజినెస్​ కౌన్సిల్ అధినేత నిశా బిస్వాల్ అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపైప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు. అమెరికా...