archiveU.P C.M YOGI ADITYANATH

News

యూపీలో అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో రూ.700 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఆ రాష్ట్ర CM యోగితో కలసి.. ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. మీరట్లో దేశంలోనే అత్యాధునిక...
News

కాబూల్ నుండి నీటిని పంపిన ఆఫ్ఘన్ అమ్మాయి – అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలంలో సమర్పించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఒక ఆఫ్ఘన్ అమ్మాయి పంపిన కాబూల్ నది నీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం (అక్టోబర్ 31, 2021) అయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో సమర్పించారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఓ బాలిక కాబూల్ నది నుండి నీటిని సేకరించి అయోధ్యలో...
News

కుస్తీని దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..2032 వరకు స్పాన్సర్షిప్..

భారత కుస్తీ టీంకు అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్ ‌కు U.P ప్రభుత్వం స్పాన్సరర్ ‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్ ‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది....
News

U.P : చేసింది తప్పుడు పని. మతం కార్డు వాడి రక్షణ లేదంటూ గగ్గోలు పెడుతున్న ఉర్దూ కవి – మీడియా తప్పుడు వ్రాతలు

గతంలో మహర్షి వాల్మీకిని తాలిబన్ ఉగ్రవాదులతో పోల్చి మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాడనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్ గంజ్ కొత్వాలీ పోలీసులు ఉర్దూ కవి మునవ్వర్ రాణాపై కేసు నమోదు చేశారు. ఆయన కుమారుడు తబ్రేజ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిలోయ్...
News

మాఫియా నుండి మేం స్వాధీనం చేసుకున్న భూములు దళితులు, పేదలకే – యూపీ సీఎం యోగి

పాలనలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు అని అంటుంటారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు, గూండాలు, మాఫియా నుండి స్వాధీనం చేసుకున్న భూములను ప్రజల కోసం వినియోగించనున్నామన్నారు. ఆగష్టు 19 గురువారం నాడు తన...