archiveTemple

News

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’

భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి...
News

ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలి

ఉడుపి: ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ సూచించారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని హిందువులకు సూచించారు. లౌడ్‌స్పీకర్ల విషయంలో అందరూ నిబంధనలకు కట్టుబడాలని కోరారు....
News

గరుత్మంతుడికి డ్రోన్​తో అభిషేకం

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేడుకల్లో భాగంగా.. ఆలయం...
News

గుడిలో గంట‌లు మోగాయ‌ని డీఎంకే కౌన్సిల‌ర్ చిందులు

ఆమె అడుగులకు మడుగులొత్తిన‌ హెచ్‌ఆర్‌సీఈ అధికారులు క‌నీస విచార‌ణ లేకుండానే పూజారి స‌స్సెన్ష‌న్‌ చెన్నై: గుడిలోని గంటలు మోగాయ‌ని డీఎంకే కౌన్సిలర్ నైట్‌వేర్‌తో ఆలయంలోకి ప్రవేశించి, చిందులు వేసింది. బహిరంగంగా పూజారిని కించపరిచింది. పూజ సమయంలో గంటలు మోగించొద్దంటూ పూజారిని వేధించినట్టు...
News

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఉత్తరాఖండ్‌: జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం తెరచుకుంది. ఈ రోజు ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణ మధ్య ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ళ‌ పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌...
News

‘మంచి దొంగ‌లు’

తప్పు తెలుసుకొని దోచుకెళ్ళిన నగలను మళ్ళీ ఆలయం వద్ద ఉంచిన వైనం మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్ళిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగలు అక్కడ పెట్టి వెళ్ళిన వైనం మైసూరు...
News

లౌడ్ స్పీకర్లు లేకుండా షిర్డీలో మొదటిసారి కాగడా హారతి

ఆగ్రహించిన స్థానిక జామా మసీద్ ముస్లిం పెద్దలు షిర్డీ: షిర్డీ సాయిబాబాకు కాగడా హారతి విషయంలో అనేక ఏళ్ళ‌ తర్వాత కీలక మార్పులు వచ్చాయి. లౌడ్​స్పీకర్లు లేకుండానే వేకువజామున హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. బుధవారం ఉదయం నుంచే ఈ...
News

కర్ణాటకలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు

బెంగ‌ళూరు: కర్ణాటకలోని దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి...
News

హనుమంతుడి విగ్రహంపై 786 ఉర్దూ పదాలు

కోటా: రాజస్థాన్‌ రాష్ట్రం కోటా జిల్లాలోని ఓ ఆలయంలో హనుమంతుడి విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ స్లిప్‌లో 786 అని కూడా రాసి ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
News

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ప్రారంభం

విజ‌య‌వాడ‌: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ కార్య‌క్ర‌మం ఐదు రోజుల పాటు జ‌రుగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, 4 నుంచి 5 లక్షల మధ్య...
1 2 3
Page 2 of 3