archiveTemple

News

త్రిపురాంతక క్షేత్రాన్ని ఓ సారి చూతుము రారండి.. !

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రాచీన హైందవ క్షేత్రాలలో ఒకటి చెప్పుకునే ఆలయం త్రిపురాంతక పుణ్యక్షేత్రం. ఇక్కడ త్రిపురాంబా సమేతుడైన త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీ అమ్మవారు ఇద్దరు స్వయం వ్యక్తముగా వెలిశారు. కుమారగిరిపై ఈ త్రిపురాంతకేశ్వరుడి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతుంది. త్రిగుణాలను...
News

ఆలయ అధికారుల నిర్లక్ష్యం… అన్నదానం వద్ద తోపులాట.. భక్తురాలికి తీవ్రగాయాలు

కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయంలో భక్తుల మధ్య జరిగిన తోపులాటలో ఓ వృద్దురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయంలో నిర్వహించిన అన్నదానం కోసం...
News

భద్రాద్రి రాముడి భూముల రక్షణకు చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు

అమరావతి: భద్రాద్రి రాముడి భూముల రక్షణ దిశగా హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని 917 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అల్లూరి సీతారామరాజు...
News

హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత”

కర్నూలు: మహానంది క్షేత్రంలో ఈ నెల 23న ఆదివారం ఉదయం ఏడు గంటలకు పలువురి సేవకులతో భారీ ఎత్తున గరుడ నంది నుండి నగర సంకీర్తన చేశారు. తదనంతరం "మన ఊరు - మన గుడి - మన బాధ్యత" కార్యక్రమంలో...
News

నటరాజ స్వామికి బంగారు చిత్రపటం

చెన్నై: ప్రముఖ శైవక్షేత్రం చిదంబరం నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు సమర్పించిన బంగారు పూత శివకామసుందరి సమేత నటరాజస్వామివారి చిత్రపటాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వీఏ నటరాజన్‌ ఈ చిత్రపటాన్ని కుంభకోణంకు చెందిన ప్రముఖ...
News

ఎండ వేడిమి నుంచి శ్రీవారి కాలినడక భక్తులకు ఉపశమనం

అలిపిరి మార్గంలో గ్రీన్ కార్పెట్‌లు వేసిన టీటీడీ తిరుప‌తి: అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు ఎండకు కాళ్ళు కాలకుండా టీటీడీ గ్రీన్‌ కార్పెట్‌ ఏర్పాటు చేసింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద...
News

హిందూ సంప్రదాయాలపై దాడులు కొన‌సాగిస్తున్న డీఎంకే స‌ర్కార్‌.. తాజాగా ఆలయ సిబ్బంది బదిలీల్లో నిబంధ‌న‌లు స‌వ‌ర‌ణ‌!

తమిళనాడు: ఇక్క‌డి డీఎంకే ప్రభుత్వం హిందూ సంప్ర‌దాయాల‌పై దాడులు కొన‌సాగిస్తోంది. తాజాగా.. పూజారితో కూడిన ఆలయ సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేయడానికి హిందూ మత, దేవాదాయ బోర్డు చట్టంలోని నిబంధనలను సవరించింది. దురదృష్టవశాత్తు, వివిధ సంప్రదాయాలను అనుసరించి దేవాలయాల నుండి పూజారులను...
News

గండి పోచమ్మ ఆలయాన్ని పోలవరం ముంపు నుంచి కాపాడాలి

దేవీప‌ట్నం: పోలవరం ప్రాజెక్టు కారణంగా నీటమునుగుతున్న ఏజెన్సీ ప్రాంతాల ఆరాధ్య దైవం గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో కీలకమైన ఈ ఆలయాన్ని నీటమునగకుండా రక్షించాల్సిందిగా ఏజెన్సీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు...
News

రాగిరేకులతో ప్రత్యేక శివ లింగం, ఆలయం నిర్మాణం

చెన్నై: తమిళనాడు...విరాలిమలై సమీపం తిరు ఆప్పడి గ్రామంలో నాలుగు టన్నుల రాగిరేకుల శివలింగంతో ప్రత్యేక శివాలయాన్ని నిర్మించనున్నట్టు అరుపత్తుమూవర్‌ తిరుప్పని ట్రస్టు వ్యవస్థాపకుడు శంకర్‌ తెలిపారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో పన్నిరు (ద్వాదశ) తిరుమురై పద్యాలను రాగిరేకులపై పొందు పరిచే బృహత్కార్యాన్ని...
News

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి దేవాదాయ శాఖ కసరత్తు

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీకి చెందిన సంస్థతో మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన చేయిస్తున్నట్టు దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఏజెన్సీలు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినా.. అవి సంతృప్తికరంగా లేవని అన్నారు. అందుకే ఢిల్లీకి...
1 2 3
Page 1 of 3