archiveSWAMI VIVEKANANDA

News

ప్రపంచ సంక్షేమం కోసం భారత్ జీవించాలి – డాక్టర్ మోహన్ భాగవత్ జీ

భోపాల్: ప్రపంచానికి ధర్మాన్ని అందించడమే మన దేశ అస్తిత్వ లక్ష్యం అని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్ భాగవత్‌ అన్నారు. లోక కల్యాణాన్ని కాంక్షించిన ఋషుల దృఢత్వం వల్ల మన దేశం పుట్టింది. భారతదేశం తన స్వార్థం...
News

బేలూరు మఠంలో ఘ‌నంగా రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవం

హౌరా(పశ్చిమ బెంగాల్): స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్‌కు చెందిన‌ బేలూర్ మఠం ఆదివారం (మే 1) రామకృష్ణ మిషన్ ఫౌండేషన్ 125వ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకొంది. “బేలూరు మఠానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వారిలో గొప్ప ఉత్సాహం ఉంది”...
News

SSF ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంత్యుత్సవం

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణం నందు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం...
ArticlesNews

సోదరి నివేదిత – స్వాతంత్ర్య ఉద్యమము – స్వదేశీ ఉద్యమము

కుమారి మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ తాతగారు 'హామిల్టన్' ఐర్లండులోని స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఐర్లండు ఇంగ్లండులో భాగమైనా ఆంగ్లేయ నిరంకుశ పరిపాలను వ్యతిరేకంగా ఐర్లాండులో స్వాతంత్ర ఉద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. తాతగారిద్వారా ఈ ఉద్యమప్రభావం కుమారి నోబుల్ వ్యక్తిత్వంపై...
ArticlesNews

వివేకుని సింహ గర్జనకు నేటికి 128 ఏళ్ళు

ఈ రోజు హిందూ జాతి సింహగర్జన ప్రపంచానికి వినిపించిన రోజు. భారతీయులు అనాగరికులనే, అథములనే అభిప్రాయంతో ఉన్న పాశ్చాత్యులకు భారతదేశం యొక్క ఔన్నత్యం అవగతమైన రోజు. తమ ఆలోచనల కంటే, తమ ఆవిష్కరణల కంటే తమ అభివృద్ధికంటే భారత్ ఎంతో ముందున్నదని...
News

రేవుపోలవరంలో సముద్రతీరంలో వివేకానందుడి విగ్రహావిష్కరణ

విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోని ఉమామాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామ యువత ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి...