శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా ప్రారంభమైన సర్పదోష నివారణ పూజ
శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో సర్ప దోష నివారణ పూజను దేవస్థానం ఈవో లవన్న, వేదపండితులు ప్రారంభించారు.రోజుకు మూడు విడతల్లో ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద ఈ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు ధర రూ.1500లుగా నిర్ణయించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...









