archiveShri Ram Janmabhoomi Teertha Kshetra Trust

News

3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్ల రూపాయలు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి...
News

వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడొంతుల వరకూ పునాదులు తీశారు. ఈ పనులు ఈ నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఏప్రిల్‌...
News

రామ మందిరం : ఆగిన ఇంటింటి విరాళాల సేకరణ

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. మూడేళ్లలో రామమందిరం...
News

60 వేల నాణేలతో రామమందిరం నమూనా

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరులో ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా...
News

ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇంత బాధ్యతా రహితమైన ట్వీటా?- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై VHP మండిపాటు

“అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో భాగస్వాములు కాని వారి ఇళ్లను ఆర్ ఎస్ ఎస్ గుర్తించింది. జర్మనీలో నాజీలు చేసిన దానికి ఇది సమానం.” అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ట్విట్టర్ లో చేసిన...
ArticlesNews

గుండె గుండెలో కొలువైన రామయ్య

అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణ నిధి కోసం గ్రామాలలో పర్యటిస్తున్న రామ సేవకులకు అడుగడుగునా ఎదురవుతున్న అద్భుతమైన అనుభవాలని మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో అబ్బురపరిచే సంఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో...
ArticlesNewsvideos

మేము సైతం రామ మందిర నిర్మాతలవుతాము……

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం కోసం జరుగుతున్న నిధి సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రామ సేవకులకు ఎన్నో రోమాంచిత అనుభవాలు ఎదురవుతున్నాయి. తెలంగాణలోని ఒక గ్రామంలో నిధి సేకరణ నిమిత్తం రామ సేవకులు ఒక ఇంటికి వెళ్లారు. అది చాలా చిన్న...
News

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా…. అంటూ రామాలయ నిర్మాణానికి 50 లక్షలు సేకరించిన 11 యేండ్ల బాలిక

గుజరాత్ లోని సూరత్ కి చెందిన 11 ఏళ్ల "భవిక మహేశ్వరి" అనే చిన్నారి అయోధ్య రామమందిర నిర్మాణం కోసం గుజరాత్ లోని గ్రామగ్రామానా రామకథను చెప్పడం ద్వారా 50 లక్షలు సేకరించింది. దివ్య రామమందిర నిర్మాణం కోసం రామ భక్తుల...
1 2
Page 1 of 2