archiveRAJNATH SINGH

News

అల్లర్ల మధ్య రాజ్ ‌నాథ్‌ అత్యున్నత స్థాయి సమీక్ష

అగ్నిపథ్‌ పథకంపై నిరసనల సాకుతో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్న వేళ కేంద్రం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సైనిక నియామక విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ నుంచి అల్లరిమూకలు, విధ్వంసకారులు వెనక్కి తగ్గడం లేదు....
News

గల్వాన్ అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి

న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ళ కింద‌ట చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసి అమరులైన గల్వాన్...
News

ప్రపంచంలో అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం భారతదేశం

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచంలో మరో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించని ఒకే ఒక్క దేశం ఇండియా అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఢిల్లీ...
News

బిపిన్ రావత్ మరణంపై ఉభయ సభల సంతాపం

హెలికాఫ్టర్ కూలిన ఘటనపై సంయుక్త దర్యాప్తునకు ఆదేశం పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన న్యూఢిల్లీ: బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్టు రాజ్ నాథ్ సింగ్...
News

మాజీ రక్షణ మంత్రులు పవార్, ఆంటోనీలతో రాజ్ నాథ్ భేటీ

ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాజీ మంత్రులు శరద్‌ పవార్‌, ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. భారత్‌-చైనా సరిహద్దులో తాజా పరిస్థితిని వారికి వివరించారు. వీరిద్దరూ గతంలో రక్షణ...
News

ఏడాదిలోగా స్వదేశీ విమాన వాహక నౌక- రాజ్ నాథ్ సింగ్

భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక-ఐఏసీని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం తెలిపారు. విమాన వాహక నౌక నిర్మాణంలో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. ఐఏసీని దేశ శక్తిసామర్థ్యాలకు నిదర్శనంగా అభివర్ణించారు. వచ్చే...
ArticlesNews

కరోనా సంక్షోభంలో… దేశానికి దన్నుగా భారత సైన్యం

కరోనా రెండో దశ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో... భారత సైన్యం నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన సైన్యంగా మనవారికి మామూలుగానే మంచి పేరు ఉంది. దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారీ మన సైనికులు...పౌర సమాజానికి విశేష...
News

అంగుళం భూమిని కూడా పోనివ్వం – రక్షణమంత్రి

లడ్డాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లాడ్డాఖ్ ‌లో నెలకొన్న...
News

చైనా కుతంత్రాలను తిప్పికొట్టి దేశ ప్రజల ధైర్యాన్ని పెంచారు : భారత సైన్యాన్ని ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్

భారత్‌ - చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం వీరోచిత ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలాగే, దురాక్రమణకు యత్నించిన చైనాను గట్టిగా తిప్పికొట్టిన మన సైనికులు ప్రజలను తలెత్తుకొనేలా చేశారంటూ కొనియాడారు....
News

త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌‌నాథ్‌ భేటీ

భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రక్షణ దళాల చీఫ్‌ (సీడీఎస్‌)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ...
1 2
Page 1 of 2