వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు
భారత వాయుదళానికి మరింత బలం చేకూరుస్తూ రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10న వాయుసేనలో అధికారికంగా చేరనున్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ రఫేల్ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చనున్నారు. అంబాలాలోని వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...


