archivePURI JAGANNATH

News

‘కోహినూర్’ పై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లనున్న జగన్నాథ్ సేన

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కిరీటంలో ఉన్న 'కోహినూర్‌' వజ్రం జగన్నాథ స్వామిదని జగన్నాథ్‌ సేన సభ్యులు, కవులు డిమాండు చేస్తున్నారు. చరిత్రకారుడు, పురుషోత్తమ భక్తుడు సురేంద్ర మిశ్రా మంగళవారం మాట్లాడుతూ జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్‌ రాజు రంజిత్‌ సింగ్‌ స్వామికి కోహినూర్...
News

పూరీ ఆలయంలో తవ్వకాలు

పూరీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎమర్‌ మఠంలో తవ్వకాలు జరుపుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు, నిపుణులు 12వ శతాబ్దానికి చెందిన మఠంలో మెటల్‌ డిటెక్టర్ల సాయంతో...
News

తెరుచుకున్న పూరీ జగన్నాథ స్వామి ఆలయం.. స్థానికులకు మాత్రమే అనుమతి

పూరీలోని జగన్నాథ్ ఆలయం తెరుచుకోనుంది. ఆగస్టు 16 నుంచి 20 వరకు స్థానికులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. శని, ఆది వారాల్లో లాక్‌డౌన్ ఉండడంతో బయటి వారికి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పూరీలో ఆగస్టు...
ArticlesNews

పూరీ జగన్నాథాలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే..

పూరి జగన్నాథాలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో మంది భక్తులు విచ్చేస్తారు. హిందూ...
News

జగన్నాథ రథయాత్ర నేడే

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు వేడుక చేపట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్‌, తాళధ్వజ్‌, దర్పదళన్‌ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు...