‘కోహినూర్’ పై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లనున్న జగన్నాథ్ సేన
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలో ఉన్న 'కోహినూర్' వజ్రం జగన్నాథ స్వామిదని జగన్నాథ్ సేన సభ్యులు, కవులు డిమాండు చేస్తున్నారు. చరిత్రకారుడు, పురుషోత్తమ భక్తుడు సురేంద్ర మిశ్రా మంగళవారం మాట్లాడుతూ జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్ రాజు రంజిత్ సింగ్ స్వామికి కోహినూర్...




