ప్రధాని సమక్షంలో 551 జంటలకు సామూహిక వివాహం
భావ్నగర్: తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ యువతులకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ సామూహిక...






