archivePrime Minister of India

News

ఉక్రెయిన్ పై యుద్ధం ఆపడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి – ఉక్రెయిన్

* ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం వహిస్తామంటే స్వాగతిస్తాం... ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి వెల్లడి టర్కీలో శాంతి చర్చల అనంతరం మీడియా సమావేశంలో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మాట్లాడుతూ... భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యుద్ధం ఆపేందుకు...
News

హరిత హైడ్రోజన్ ప్రపంచ హబ్ గా భారత్

* 2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా దేశాన్ని మార్చడమే లక్ష్యం... వెల్లడించిన ప్రధాని మోడీ పునరుత్పాదక ఇంధన వనరులున్న భారత్, హరిత హైడ్రోజన్ ‌కు ప్రపంచ హబ్ ‌గా మారగలదని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు....
News

సింగపూర్ ప్రధాని వ్యాఖ్య‌ల‌ను తప్పుపట్టిన భారత్

న్యూఢిల్లీ: సింగపూర్ పార్లమెంట్‌లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించడాన్ని భారత్ తప్పుపట్టింది. భారత్ సింగపూర్ ప్రభుత్వంకు దౌత్యపరమైన నిరసనను వ్యక్తం చేసింది. నెహ్రూస్‌ భారత్‌లో లోక్‌సభలో దాదాపు...
News

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ

‎ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.‎ ‎"9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల...
News

ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం – సాగర రక్షణ వ్యవస్థపై సమీక్ష

ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో ఈరోజు (సోమవారం) సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండటంతో ఆయనకు ఈ అవకాశం వచ్చింది. యూఎన్‌ఎస్‌సీలో బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న...
News

వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు..

వారణాసి నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వారణాసి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ...
News

కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల...