archivePARYAVARAN PARIRAKSHA

News

చెట్టుకు పుట్టినరోజు వేడుకలు

ప్రకృతిలో భాగమైన చెట్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ కొందరు యువకులు ఓ వృక్షానికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రావి చెట్టుకు నలభై ఏళ్లు నిండిన సందర్భంగా కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్‌లోని పులియాకులం కురుపారాయణ్‌ కోయిల్‌ వీధిలో చాలా...
GalleryNews

తెలుగు నాట ” ప్రకృతి వందన “

భారతీయులు  అనాదిగా ప్రకృతి ఆరాధకులు.  రాయి రప్పా చెట్టు చేమలను,  నదీనదాలను  దైవ స్వరూపాలుగా భావించి పూజించడం  భారతీయ సంస్కృతిలో ఒక భాగం.  ఈ ఆచారాలన్నీ మూఢమైనవని  కొందరు  విధర్మీయులు  మనలను అపహాస్యం చేయడం కూడా మనమెరుగుదుము.  నిజానికి భారతీయుల ప్రకృతి...
Newsvideos

పర్యావరణాన్ని కాపాడుకోవటం ఎలా? – ప్రొఫెసర్ దుగ్గిరాల రాజ్ కిషోర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ…….

పర్యావరణాన్ని కాపాడుకోవటం ఎలా? ప్లాస్టిక్ లేకుండా బతకటం సాధ్యమేనా? మన తప్పులే మనకు శాపాలు అవుతున్నాయా? చిన్న చిన్న జాగ్రత్తలతో పర్యావరణాన్ని రక్షించుకోవచ్చా?   ప్రొఫెసర్ దుగ్గిరాల రాజ్ కిషోర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ…………. https://youtu.be/8ea6jYWZaTI మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

అరుదైన హిమాలయ పక్షుల బొమ్మలతో వెండి నాణేలు

పర్యావరణ దినోత్సవ(జూన్‌ 5) సందర్భాన్ని పురస్కరించుకుని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా (World Wide Fund for Nature India ) తో కలిసి ఎమ్‌ఎమ్‌టీసీ (Metals and Minerals Trading Corporation )-పాంప్‌ (Produits Artistiques Métaux Précieux, Switzerland.) పరిమిత సంఖ్య(లిమిటెడ్‌...
News

సంఘమిత్ర ఆధ్వర్యంలో తులసి మొక్కల పంపిణీ

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి  ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణాన్ని శుద్ది కావించి, గృహ వైద్యంగా ఎన్నో రుగ్మతలను నయం చేసే తులసి మొక్కలను  పంపిణీ చేయడం జరిగింది. స్థానిక అరుంధతి నగర్, పి వి...
ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో సమిధలైన మహనీయులు 

గౌర్ దేవి 1974లో అప్పటి ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతంలో అనగా నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠ్ లో మొదటిసారి చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఆధునిక భారతదేశ ప్రథమ పర్యావరణవాది అయిన గౌర్ దేవి అటవీ అధికారులు ఆ ప్రాంతంలో చెట్లు...