archive#north-eastern states

News

నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఎప్పుడెప్పుడంటే?

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూలు ప్రకటించింది. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ...
News

ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రెస్‌మీట్‌!

కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ సందర్బంగా కేంద్ర...
News

ఈశాన్య ప్రాంత అభివృద్ధిని మోడీ పాలనలో చూస్తున్నాం..

అసొం సీఎం హిమంత బిశ్వాన్ గువాహ‌టి: విద్య, వైద్యం లాంటి రంగాల్లో గత ఏడు దశాబ్దాల్లో చూడనంత అభివృద్ధి, నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో చూడగలుగుతున్నాం... ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమం 2014లో మొదలై.. అద్భుత ప్రగతి దిశగా సాగుతోంది......
News

మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు

అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపెమాఖండూ విశాఖ‌ప‌ట్నం: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. ఇక్క‌డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘భారతదేశ భద్రతలో...
News

బీజేపీ ప్రభుత్వాల‌తోనే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి: ప్రధాని మోదీ వెల్లడి

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ, ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అసొంలోని కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు...