archiveNATIONAL FLAG

News

కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు

కశ్మీర్​: జమ్ముకశ్మీర్​ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపేందుకు భారత సైన్యం 108 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని నెలకొల్పింది. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్​ పార్క్ ఆవరణంలో ఓ బ్యాంకు సహకారంలో జాతీయ పతాకాన్ని నెలకొల్పినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరిన్ని జాతీయ,...
News

‘జెండా వంద‌నం చేయ‌ను… మా మ‌తం ఒప్పుకోదు’

ధ‌ర్మ‌పురం: త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురం జిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో త‌మిళ‌సెల్వి హెచ్.ఎంగా ప‌నిచేస్తున్నారు. పంద్రాగ‌స్టు రోజున పాఠ‌శాల‌కు సెల‌వు పెట్టిన ఆమె.. తోటి టీచ‌ర్ల‌కు ఓ వీడియో సందేశం పంపించారు. 'మేం విశ్వ‌సించే దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ న‌మ‌స్క‌రించం. జాతీయ జెండాకు వంద‌నం...
News

75 లక్షల ఇళ్ళ‌పై ఎగ‌ర‌నున్న జాతీయ పతాకం

కర్నాటక బీజేపీ ఏర్పాట్లు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం బెంగ‌ళూరు: ఆజాది కా అమృత మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 75లక్షల నివాసాలపై జాతీయ పతాకం రెపరెప లాడనుందని బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్‌.రవికుమార్‌ మీడియాతో...
News

రాష్ట్రంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

సీఎం క్యాంపు కార్యాలయంలో ఛాయాచిత్ర ప్రదర్శన న్యూఢిల్లీ: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మంగళవారం ఘనంగా నిర్వహిస్తుందని పర్యాటక, క్రీడలు,...
News

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉద్యమాన్ని మరింత బలోపేతం...
News

జిన్నా టవర్ వ‌ద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుంటూరులోని జిన్నా టవర్‌కు ఇటీవల త్రివర్ణ పతాక రంగులు వేయగా.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, గుంటూరులో జిన్నా టవర్‌కు చాలా ప్రత్యేకస్థానం ఉందని, జిన్నా...
News

ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం

జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్య‌లయాల‌పై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ సోమ‌వారం ఒక...
News

జాతీయ జెండా ఎగురవేయడంపై మోహబూబా ముఫ్తీ అభ్యంతరకర వ్యాఖ్యలు : అరెస్టుకు భాజపా డిమాండ్

జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని...