archive#Mangalore

News

కీలక మలుపులు తిరుగుతున్న కర్ణాటక బాంబు పేలుడు కేసు

మంగుళూరు: కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆటోలో వెళ్లిన ప్రయాణికుడే పేలుడుకు కారణమని భావిస్తున్న పోలీసులు.. ఇందులో ఉగ్రకోణం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ప్రెజర్ కుక్కర్‌ను స్వాధీనం చేసుకున్న...
News

ఆటోలో పేలుడు… ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ

మంగళూరు: కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిందీ ఘటన....
News

యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి రూ.లక్ష విరాళం

మంగళూరు: సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అనేందుకు ఉదాహరణగా ఓ వృద్ధురాలు నిలిచారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఆ యాచకురాలు కర్ణాటకలోని మంగళూరులో ఓ ఆలయానికి లక్ష రూపాయలు విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు....
News

గోశాలకు నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం

మంగళూరు: కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన ప‌నికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో...
News

కర్ణాటక ఎన్నికలపై ప్రధాని మోదీ దృష్టి… నెలకొకసారి పర్యటన!

బెంగ‌ళూరు: మంగళూరులో రూ 3,800 కోట్ల వ్యయం కాగల పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా...
News

అభివృద్ధి చెందిన దేశం అంటే తయారీ రంగాన్ని విస్తరించాలి: మోడీ

మంగ‌ళూరు: అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు దేశం లోని తయారీ రంగాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా విస్తృతం చేయడం అనేది చాలా అవసరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దాదాపుగా రూ. 3,800...
News

మంగళూరులో 518 మంది `అక్రమ’ విదేశీయుల గుర్తింపు

మంగళూరు: కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంత ప్రముఖ నగరమైన దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వివిధ దేశాల నుంచి విద్య, విజిటర్‌ వీసాలపై రాష్ట్రానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి...
News

మ‌సీదు మ‌ర‌మ్మ‌తు చేస్తుండ‌గా బ‌య‌ట‌ప‌డ్డ ఆల‌య ఆకృతి

మంగుళూరు: మంగళూరు ప్రాంతంలోని ఓ మసీదుకు సంబంధించిన మ‌ర‌మ్మ‌తు ప‌నులు జరుగుతూ ఉండగా హిందూ నిర్మాణ శైలికి సంబంధించిన పిల్లర్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. గురువారం మంగళూరు శివార్లలోని పురాతన మసీదు కింద హిందూ దేవాలయం లాంటి నిర్మాణ డిజైన్ కనుగొనబడింది. మంగళూరు శివార్లలోని...