archiveMAHARASHTRA

News

అన్నంతపని చేసిన నవనీత్ రాణా దంపతులు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాను పటించారు మహరాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి. హనుమాన్ దేవాలయానికి పాదయాత్రగా కౌర్ దంపతులు వెళ్లారు. పాదయాత్రలో జై శ్రీ రామ్ అంటూ...
News

లౌడ్ స్పీకర్ల తొలగింపుపై అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

భాగ్య‌న‌గ‌రం: లౌడ్ స్పీకర్ల వివాదం మహారాష్ట్రను కుదిపేస్తోంది. మహారాష్ట్రలో పర్యటించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ లౌడ్ స్పీకర్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్‌లో మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు స‌మాధి వ‌ద్ద అక్బ‌రుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు. రాజ్ థాక‌రే...
News

మహారాష్ట్ర : 900 మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించిన ముస్లిములు

మహారాష్ట్రలో చెలరేగిన లౌడ్ స్పీకర్ ల వివాదంతో ముంబైలోని మసీదులు శబ్ద నియంత్రణ చర్యల్లోకి దిగుతున్నాయి. ఈ విషయాన్ని మరింత జటిలం చేయదల్చుకోలేదని, అందుకే తాము మైకుల శబ్దాన్ని నియంత్రిస్తున్నామని మసీదు నిర్వాహకులు చెబుతున్నారు. ముంబైలోని అతిపెద్ద మసీదు అయిన జుమా...
News

‘ఆ రాష్ట్రంలోని ‘మా ప్రాంతాల’ను ఎలా తెచ్చుకోవాలో చూస్తాం!’

బెంగ‌ళూరు: కర్ణాటక సరిహద్దులో మరాఠీలున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్ చేసిన వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు కన్నడ సీఎం బసవరాజ్ బొమ్మై. తమ రాష్ట్రంలోని అంగుళం భూభాగాన్ని కూడా పోనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సరిహద్దు అంశం...
News

మ‌హారాష్ట్ర‌లోని మసీదుల‌పై లౌడ్ స్పీకర్లను తొలగించండి

అమిత్ షాకు ఎంఎన్ఎస్ లేఖ ముంబై: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా, రాష్ట్రంలో...
News

మహారాష్ట్రలో ముదురుతున్న లౌడ్ స్పీకర్ల వివాదం

* మసీదులకున్న లౌడ్ స్పీకర్లు తీయకపోతే... మసీదు ముందు స్పీకర్ లు పెట్టి హనుమాన్ చాలీసా వినిపిస్తాం... హెచ్చరించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మహారాష్ట్రలో లౌడ్ ‌స్పీకర్ల రగడ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్ ‌స్పీకర్ పెట్టి...
News

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ!

దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ ముంబై: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాలకు పాకింది. మహారాష్ట్ర.. ఒమిక్రాన్‌కు సెంటర్‌ పాయింట్‌గా మారింది. దేశంలోనే అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల...
News

మహారాష్ట్రలో హిందూ వ్యతిరేక అల్లర్లు

మసీదుపై దాడి చేశారంటూ తప్పుడు వార్తల వ్యాప్తి ముంబై: మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో నిన్న శుక్రవారం ప్రార్థనల తర్వాత భారీ హిందూ వ్యతిరేక హింస చెలరేగింది. ముంబైకి చెందిన ఇస్లామిక్‌ సంస్థ రజా అకాడమీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. త్రిపుర మతహింస...
News

మహా మాజీ హోంమంత్రి దేశ్‌ముఖ్ ‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు –  అరెస్ట్ ఖాయం

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ‌పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ నుండి మధ్యంతర రక్షణ కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో దేశ్‌ ముఖ్ ‌పై జరుగుతున్న విచారణకు సంబంధించి దేశ్ ‌ముఖ్ ‌ను పోలీసులు ఏ క్షణంలో...
News

టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కామన్ కార్డు ఇవ్వండి..ప్రయాణం ఆంక్షలు తొలగించండి.. బొంబాయి హైకోర్టు ఆదేశం..

కరోనా టీకా​ రెండు డోసులు తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల నుంచి విముక్తి కల్పించేలా.. బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని గుర్తించి, వారికి 'కామన్​ కార్డు' అందించడంపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని...
1 2 3
Page 2 of 3