archiveKaasi

News

త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…

యోగి ఆదిత్యనాథ్ ల‌క్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మథుర,...
News

భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని పెద్ద పీట

పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం ఈ నెల 13న మోదీ పర్యటన కాశీ: ప్రధానమంత్రి మోదీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన ప్రధాని కాకముందు బాబా విశ్వనాథ్‌ను దర్శించుకోవడానికి చాలాసార్లు వచ్చారు. ప్రధాని అయిన తర్వాత...
News

13, 14 తేదీల్లో దివ్య కాశి భవ్య కాశీ వేడుకలు

వార‌ణాసి: కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల‌ 13, 14న 'దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకను బీజేపీ ఘనంగా నిర్వహించనుంది. 13న వారణాసిలో జరగనున్న ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా 12 భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు,...
News

కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త

వారణాసిలో క‌రివెన నాలుగో శాఖ ప్రారంభం వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలోని కరివెన సత్రం తెలుగు తీర్థ యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాశీలో నాలుగో శాఖ ఏర్పాటు చేసింది. కార్తీక మాసంలోని పవిత్ర ఏకాదశి...
News

100 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన కాశీ అన్నపూర్ణ దేవి విగ్రహం

మాట నిలబెట్టుకుంటున్న మోదీ! న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ఎన్నో పురాతన విగ్రహాలు ఇతర దేశాలకు అక్రమంగా రవాణా అయిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి విగ్రహాలను తిరిగి భారత్‌కు తెప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను తెస్తూ...