archive#Jubilee Hills

News

అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్.. నలుగురు మైనర్లకు బెయిల్

సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు బెయిల్ నిరాక‌ర‌ణ‌ భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది. మే 28న జూబ్లీహిల్స్ లో అమ్నేషియా పబ్ నుంచి బయటకు వచ్చిన ఒక బాలికపై వీరు సామూహిక...
News

అమ్నేషియా పబ్ కేసు… నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు

జూబ్లీహిల్స్ : హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి పోలీసులు నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.....
News

జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితులంతా మేజర్లే!

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సమయంలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బైటపెట్టి ప్రముఖుల కొడుకులను నిందితులుగా చేర్చే విధంగా చేసిన బీజేపీ ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు తాజాగా నిందితులలో ఒక్కరు...
News

జూబ్లీహిల్స్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారని, దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిప‌డ్డారు. తెలంగాణలో రక్షకులే భక్షకులుగా మారారని మండిపడుతూ తక్షణమే ఈ...
News

రఘునందన్ రావుపై పోలీస్ కేసు… భగ్గుమన్న బీజేపీ నేతలు

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితుల‌ను బీజేపీ ఎంఎల్ ఎన్.రఘునందన్ రావు క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయనకు...