archiveINDIAN RAILWAY

News

మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి రైలు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. ఈ లోకో ట్రైన్ గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో...
News

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు...
News

రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్‌

* తల్లీబిడ్డకు సౌకర్యవంత ప్రయాణం ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శిశువులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అదే ఫోల్డబుల్‌ 'బేబీ బెర్త్‌'....
News

ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రణాళిక!

న్యూఢిల్లీ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వ్యయాన్ని తగ్గించి ఆదాయం పెంచుకునేందుకు భారత్‌లో ప్రధాన రైల్వే స్టేషన్‌లలో సోలార్‌...
News

అద‌న‌పు ఛార్జీలుండ‌వ్‌!

ప్రత్యేక రైళ్ళు రద్దు దేశంలో నడవనున్న సాధారణ రైళ్ళు తక్షణమే ఉత్తర్వులు అమలు న్యూఢిల్లీ: ప్రత్యేక రైళ్లు, వాటిపేరుతో వసూలు చేసే అధిక ఛార్జీలకు రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు ముందున్న...
News

ఏపీ ప్రభుత్వం నిధులివ్వకే రైల్వే ప్రాజెక్టులు నిలిచాయి

ఎంపీలకు వెల్ల‌డించిన‌ దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా ఆర్థిక సహాయ, సహకారాలు అందించనిదే ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడం కష్టమని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య అన్నారు. సుమారు రెండేళ్ల...
News

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

స్పెషల్‌ ట్రైన్లు పొడిగించిన రైల్వే శాఖ విజయవాడ: కరోనా వల్ల రైళ్ళ రద్దు, ఆ తర్వాత కొద్దిపాటి రైళ్ళు రాకపోకలు సాగించిన విషయం విదితమే. ప్రస్తుతం రైళ్ళ రాకపోకలు ఊపందుకున్నాయి. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ రైల్వే పలు...
News

ప్రయాణికుల భద్రత కోసం ఐపీ ఆధారిత సీసీ కెమెరాలు… రైల్వే శాఖ నిర్ణయం..

రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ లను రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం...
News

రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం పచ్చజెండా

భారతీయ రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 700 MHz బ్యాండ్‌లో 5 MHz స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.25వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది....