తాజ్ ఎక్స్ ప్రెస్లో బాంబు కలకలం!
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన తాజ్ ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం రేగింది. ఢిల్లీ నుంచి బౌంద్ వెళ్ళే తాజ్ ఎక్స్ప్రెస్లో బాంబు ఉన్నట్టు ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు....



