archiveHinduism

News

హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం!

న్యూఢిల్లీ: హిందువుల అన్నా.. హిందుత్వం అన్నా ముస్లింలకు, ముస్లిం దేశాలకు ఎక్కడలేని అక్కసు. ఎప్పుడెప్పుడు హిందువులను దెబ్బ కొట్టాలని కాచుకొని మరీ ఎదురుచూస్తుంటారు. అదును దొరికినప్పుడల్లా హిందువులపై కుట్రలు తెర తీస్తుంటారు. తాజాగా జరిగిన ఎన్‎సీఆర్ఐ అనే సంస్థ సర్వేలో ఆసక్తికర...
News

దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ

ప్రయాగరాజ్‌: దేశం మరోసారి అంతర్గత, బాహ్య సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది... స్వాతంత్ర్యానికి ముందు ఉన్న సవాళ్ళు వ‌ర్త‌మానంలోని స‌వాళ్ళు దాదాపుగా ఒక‌టే... భారతదేశాన్ని పునర్విభజన చేయాలని కలలు కంటున్న శక్తులను పెంచి పోషించే వారు ఈ దేశంలోనే దాగి ఉన్నారు... వారిని సకాలంలో...
ArticlesNews

నిజంగా అందరూ ఒక్కటేనా?

నా చిన్నతనం నుంచి చూస్తున్నా.... "మా దేవుడొక్కడే దేవుడు" మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి." అని...
News

హిందూయిజంపై దాడులను తిప్పికొట్టాలి

బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు మంచిర్యాల: సోషల్‌ మీడియాలో హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి పొలసాని మురళీధర్‌రావు పిలుపిచ్చారు. భారత్‌ నీతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని నిర్వహించిన...
News

‘బనారస్‌’లో ‘హిందూ ధర్మం’పై కోర్సు ప్రారంభం

దేశంలో తొలిసారి.. 45 మంది విద్యార్థుల చేరిక వారణాసి: వారణాసిలోని ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌ యూ) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో హిందూ ధర్మంపై మొట్టమొదటి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందూ స్టడీస్‌పై పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును ప్రారంభించింది. ఫ్యాకల్టీ...
News

హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని వీడి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం...
News

ఛత్తీస్‌గఢ్‌లో స్వ‌ధ‌ర్మంలోకి 1200 మంది!

జష్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలోని పాతల్‌గావ్‌లోని ఖుతపాని వద్ద 400 కుటుంబాలకు చెందిన 1200 మంది సభ్యులు హిందూమతాన్ని తిరిగి స్వీకరించారు. ఈ కుటుంబాలు మూడు తరాల క్రితం క్రైస్తవ మతంలోకి మారారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి...
News

డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ‘రామ్‌చరితమానస్‌’

భోపాల్‌: హిందూ ధర్మంలో గొప్ప గ్రంథమైన రామ్‌ చరిత్‌ మానస్‌ను విద్యార్థులకు పాఠ్యంశంగా బోధించనున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి శ్రీరాముడి గురించి బోధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిలాసఫీలో బోధించడానికి ఉన్నత విద్యా...
News

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌...