archiveHINDU TEMPLES

News

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనెటర్ ఛుక్ షుమార్, న్యూయార్క్ లో భారత కాన్సులేటర్ రణధీర్ జైశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా...
News

హిందూ ఆల‌యాల‌పై క్రైస్త‌వ మతోన్మాదులు దాడి!

విగ్ర‌హాలు ధ్వంసం గణేష్ మందిరంలో దోపిడీ కాళీ మందిరంపై బైబిల్ రాత‌లు నిప్పులు చెరిగిన హిందువులు ట్రినిడాడ్‌: ప‌్ర‌పంచవ్యాప్తంగా దుర్గా దేవి న‌వ‌రాత్రి సంబ‌రాలు నిర్వ‌హించుకుంటున్న వేళ క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై క్రైస్త‌వ మతోన్మాదులు బ‌రితెగించారు. మ‌తం మ‌త్తులో చెల‌రేగిపోయారు. ట్రినిడాడ్‌లో ఈ...
News

ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు

న్యూఢిల్లీ: దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సవాల్‌ చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి...
News

హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…!

డీఎంకె ప్రభుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న హిందువులు శ్రీరంగం: దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఉంచిన పెరియార్ విగ్రహాలను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ కార్యకర్త కనల్ కణ్ణన్‌ను డీఎంకె ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ణ్ణ‌న్ స్పందిస్తూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ముందు...
News

హిందూ దేవాలయాల్లో ఖురాన్ ఉంచేందుకు మ‌రో ఇద్ద‌రి య‌త్నం

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఇస్లాంవాదులు ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులపై అనేక దాడులు జరిగిన తర్వాత కూడా, దేశంలోని ఇస్లాంవాదులు మరింత మతపరమైన హింసను ప్రేరేపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మైనారిటీలపై హింసను రేకెత్తించడానికి వారు బాగా వాడుతున్న ఆయుధం ఏమిటంటే, హిందూ దేవాలయంలో ఖురాన్...
News

ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు!

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అమ‌రావ‌తి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన...
News

ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి

హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భ‌క్తుల ధ‌ర్నా ప్ర‌కాశం(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌): హిందూ దేవాల‌యాల ఆస్తుల‌ను అన్య‌మ‌త‌స్తులు ఆక్ర‌మించుకుంటున్నార‌ని, త‌క్ష‌ణం అధికారులు స్పందించి ఆ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు హిందూ ధర్మ రక్షా సమితి...
News

వారం రోజుల్లో మూడు ఆలయాలపై దాడులు

డీఎంకె పానలో పెరిగిన విధ్వంసాలు చెన్నై: తమిళనాడులో గత వారం రోజుల్లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. పెరంబలూర్‌లోని అమ్మన్‌ ఆలయం, రాణిపేటలోని దుర్గాదేవి ఆలయం, కోయంబత్తూరులోని శ్రీ కృష్ణుడి మూర్తిని ధ్వంసం చేశారు. అయితే,...
News

హిందూ ఆలయాలకు విముక్తి కల్పించాలి

కేంద్రాన్ని కోరిన వీహెచ్‌పీ న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలు, మత సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించాలని హిందూ సంస్థ విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కేంద్రానికి లేఖ రాసింది. అలాగే, మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆమోదించాలని...
News

ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఆలయ భూములను ఉపయోగించాలి, ఆక్రమణలను వెంటనే తొలగించాలి : మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ

దేవాలయ భూ సముదాయాలపై దేవాలయాలకు మాత్రమే శాశ్వత హక్కు అనుభవం ఉన్నదని తేల్చిన మద్రాస్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసమూ ఆలయ భూములను ఉపయోగించరాదని స్పష్టం చేసింది. "ఈ న్యాయస్థానం, తమిళనాడులోని దేవాలయాలు...
1 2
Page 1 of 2