archiveGOSHALA

News

గోశాలకు నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం

మంగళూరు: కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన ప‌నికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో...
News

దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంతోపాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు రోజుకు కావాల్సిన నాలుగు వేల లీట‌ర్ల పాలు, శ్రీ‌వారి ఆల‌యానికి అవ‌స‌ర‌మైన నెయ్యి దేశీయ గోవుల నుండి సేక‌రించ‌డం కోసం గోవుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి...
News

తమ యావదాస్తి గోశాలకు విరాళం

ఆదర్శంగా నిలిచిన మధ్యప్రదేశ్ హిందూ కుటుంబం భోపాల్‌: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్​లో చిన్నపాటి బంగారం, వెండి నగల దుకాణం ప్రారంభించిన రాకేష్ సురానా అనే వ్యక్తి.... వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధించి కోట్లకు పడగలెత్తారు. పేరు, కీర్తి రెండూ లభించాయి. ఆయనకు...
News

తితిదే ఆధ్వర్యంలో గుడికో గోమాత

తిరుమల తిరుపతి దేవస్థానం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కొన్ని ఎంపిక చేసిన దేవాలయాలకు గోమాతలను అందజేస్తామని, అనంతరం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని దేవస్థానం బోర్డు సభ్యులు, యుగ తులసి సంస్థ చైర్మన్...