archiveFishermen

News

భారత జాలర్లను అపహరిస్తున్న పాకిస్తాన్

న్యూఢిల్లీ: గత 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్తాన్ అపహరిస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని...
News

భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​!

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీరంలో పాకిస్తాన్‌ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్తాన్‌ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ తీర ప్రాంత రక్షకదళం...
News

ఫలించిన భారత దౌత్యం… 56మంది భారత జాలర్ల విడుదల

న్యూఢిల్లీ: తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టారన్న ఆరోపణలపై శ్రీలంక నావికాదళం నిర్బంధించిన 56 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని అక్కడి కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న భారతీయ మత్స్యకారులందరూ విడుదల కానున్నారు....
News

ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు!

విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు....