పెట్రోల్లో ఇథనాల్ కలపడం పది రెట్లు పెరిగింది: మోదీ
గాంధీనగర్: పెట్రోల్లో ఇథనాల్ కలపడం గత ఎనిమిదేళ్ళలో పదిరెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా...






