archiveDrones

News

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!

న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను...
News

4 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ భారీగా సోదాలు

న్యూఢిల్లీ: భారత్​తో పాటు విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్ల సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ -ఎన్​సీఆర్​లోని పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, కేసులో ఇప్పటివరకు...
News

గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన

గతంలో కంటే ఘనంగా ముగింపు వేడుకలకు సన్నాహాలు న్యూఢిల్లీ: ఈ గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది....
News

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ డ్రోన్ల కలకలం

ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల సంచారం అధికమవుతోంది. పాకిస్తాన్ భూభాగం నుండి ఆయుధాలను, డ్రగ్స్ ను తరలించడానికి తీవ్రవాదులు డ్రోన్లను వాడుతూ ఉన్నారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు డ్రోన్లను కూల్చి వేస్తూ ఉండగా.. కొన్ని తప్పించుకుని తిరిగి వచ్చిన...
News

డ్రోన్ దాడులు ఎదుర్కొనేందుకు ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ కొనుగోలుకు వాయుసేన నిర్ణయం

సరిహద్దుల్లో డ్రోన్‌ దాడులు కలకలం సృష్టిస్తున్న తరుణంలో వాటి కట్టడికి భారత వైమానిక దళం సమాయత్తమవుతోంది. డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను సేకరించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ యాంటీ-డ్రోన్‌ వ్యవస్థలో లేజర్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఉండాలని,...
News

శ్రీశైలంలో రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారం?

జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ...