archiveCPM

News

కేరళలో పేట్రేగిపోతున్న కమ్యూనిస్టులు!

సీఎంను విమర్శిస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ తిరువ‌నంత‌పురం: ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కేకే రీమకు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆమె కేరళ డీజీపీ అనిల్ కాంత్‌కు...
News

కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి

కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత...
News

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్

* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ...
News

కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య

తిరువ‌నంత‌పురం: `లవ్ జిహాద్’ వాస్తవం అంటూ ఓ పార్టీ కార్యకర్త చేసిన మతాంతర వివాహం కారణంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విచ్ఛిన్నమైనదని పార్టీ మాజీ ఎమ్యెల్యే జార్జ్ ఎం.థామస్ పేర్కొనడం కేరళ సీపీఎంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ విషయమై ఆత్మరక్షణలో...
News

కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు!

కన్నూర్‌(కేర‌ళ‌): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండ‌డంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్ర‌గ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు. అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)...
News

కేరళ : బీజేపీ కార్యాలయంగా మారిన సీపీఎం కార్యాలయం

తిరువనంతపురంలోని కోవళంలో సిపిఎం కార్యాలయం బిజెపి కార్యాలయంగా మారింది. విజింజంలో సిపిఎంకు చెందిన రెండు సిపిఎం శాఖా కమిటీలు నిన్న బిజెపిలో చేరాయి. దీనితో అక్కడ సిపిఎం ఖాళీ అయ్యింది. బీజేపీ లో చేరిన కార్యకర్తలు సిపిఎం కార్యాలయాన్ని కాస్తా బిజెపి...
ArticlesNews

ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?

* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు * రైతులే పాల్గొనని ధర్నాలు * కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు...
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వెలువడింది, ఇటీవల నిర్వహించిన వెబ్నార్లో ఒక వామ పక్ష సంస్థ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనం టీవీ విడుదల చేసిన ఒక వీడియోలో, కేరళను స్వతంత్ర దేశంగా మార్చాలని వామపక్ష కార్యకర్తలు...